Chennai

Chennai: భారీ వర్ష సూచన.. ఫ్లై ఓవర్ పై వాహనాల పార్కింగ్

Chennai: భారీ వర్ష సూచన.. ఫ్లై ఓవర్ పై వాహనాల పార్కింగ్

మరింత Chennai: భారీ వర్ష సూచన.. ఫ్లై ఓవర్ పై వాహనాల పార్కింగ్

Damagundam:దామ‌గుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న‌

వికారాబాద్ జిల్లా పూడూరు మండ‌లం దామ‌గుండం అట‌వీ ప్రాంతంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్శం కుస్థాప‌న చేశారు.

మరింత Damagundam:దామ‌గుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న‌

Breaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్

డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అన్ని కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ప్రారంభించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…

మరింత Breaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్

Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

తెలంగాణ‌ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్ల‌తోపాటు ప్ర‌భుత్వ ఇత‌ర విభాగాల‌ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు తాళాలు ప‌డుతున్నాయి.

మరింత Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణి

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తోందని అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలోనే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 12, 2017లోనే అనుమతులు వచ్చాయని అన్నారు. జీవో 44ను అప్పటి ప్రభుత్వం…

మరింత Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణి
Srisailam

Srisailam: శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై సమావేశం

Srisailam: శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో కార్తిక మాసో త్సవాల ఏర్పాట్లపై సమావేశం

మరింత Srisailam: శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై సమావేశం

Telangana: త్వ‌ర‌లో తెలంగాణ మంత్రిమండ‌లి విస్త‌ర‌ణ‌!

రేపోమాపో అనుకుంటూ వ‌చ్చిన తెలంగాణలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది.

మరింత Telangana: త్వ‌ర‌లో తెలంగాణ మంత్రిమండ‌లి విస్త‌ర‌ణ‌!

Ap: ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే..

ఏపీలోని జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. అయితే పాత జిల్లాల వారీగా కాకుండా కొత్త ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 22 జిల్లాలకు 22 మంది మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు…

మరింత Ap: ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే..

Telangana:ఫ్లోరైడ్ ఉద్య‌మ‌కారుడు అంశుల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత‌

న‌ల్ల‌గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్య‌మ‌కారుడు, అంశుల స్వామి తండ్రి అయిన‌ అంశుల స‌త్య‌నారాయ‌ణ (75) అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు.

మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్య‌మ‌కారుడు అంశుల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత‌