CINICATHON 2026

CINICATHON 2026: హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్, AVGC-XR మరియు క్రియేటివ్ ఇన్నోవేషన్‌కు వేదికగా CINICATHON 2026

CINICATHON 2026: MSME మంత్రిత్వ శాఖకు చెందిన ni-msme సహకారంతో సినికా క్రియేటర్స్ కౌన్సిల్ హైదరాబాద్‌లో ‘సినికాథాన్ 2026’ పోటీలను ప్రకటించింది. ఫిల్మ్‌మేకింగ్, యానిమేషన్, గేమింగ్, కామిక్స్ రంగాల్లోని క్రియేటర్స్ కోసం నిర్వహిస్తున్న ఈ పోటీల గ్రాండ్ ఫినాలే జూన్ 27న జరగనుంది. విజేతలకు రూ. 5 లక్షల వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు.

మరింత CINICATHON 2026: హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్, AVGC-XR మరియు క్రియేటివ్ ఇన్నోవేషన్‌కు వేదికగా CINICATHON 2026
Tirumala

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!

మరింత Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!
Samantha

Samantha: సాయి పల్లవి కోసం రాస్తే.. ఈ సినిమా నన్ను ఎంచుకుంది..!

Samantha: సమంత చాలా రోజుల తర్వాత నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత Samantha: సాయి పల్లవి కోసం రాస్తే.. ఈ సినిమా నన్ను ఎంచుకుంది..!
Kishan Reddy

Kishan Reddy: తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలు..!

Kishan Reddy: సింగరేణిలో 49% వాటా ఉన్నా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రాన్ని అస్సలు సంప్రదించలేదని, ఇప్పుడు తమ తప్పులు దాచుకోవడానికే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మెస్సీ కోసం కూడా సింగరేణి నిధులు వాడారని విమర్శించారు. మోదీ హయాంలో బొగ్గు రంగంలో తెచ్చిన సంస్కరణల వల్ల భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిందని, ఈ ఏడాది 1 బిలియన్ టన్నుల రికార్డు ఉత్పత్తి సాధించామని తెలిపారు.

మరింత Kishan Reddy: తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలు..!
Headache Type:

Headache Type: తరచుగా వచ్చే తలనొప్పి మైగ్రేనా లేక బ్రెయిన్ ట్యూమర్..? రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఎలా?

Headache Type: మైగ్రేన్ తలనొప్పి అప్పుడప్పుడు వస్తూ, తగ్గిన తర్వాత లక్షణాలు పూర్తిగా మాయమవుతాయి. దీనితో పాటు కళ్ల ముందు వెలుతురు రావడం (ఆరా) వంటివి జరుగుతాయి. కానీ బ్రెయిన్ ట్యూమర్ తలనొప్పి రోజురోజుకూ పెరుగుతుంది, ముఖ్యంగా ఉదయాన్నే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాడీ బ్యాలెన్స్ తప్పడం, ఫిట్స్ రావడం, చూపు మరియు జ్ఞాపకశక్తి మందగించడం వంటి నిరంతర న్యూరాలజికల్ సమస్యలు వస్తాయి. తలనొప్పి నిరంతరం పెరుగుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు.

మరింత Headache Type: తరచుగా వచ్చే తలనొప్పి మైగ్రేనా లేక బ్రెయిన్ ట్యూమర్..? రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఎలా?
AP News:

AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!

AP News: ఏపీ రాజ్యసభ స్థానాలకు టీడీపీ తరఫున ఖరారైన ముగ్గురు అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ సోమవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. శనివారం రాత్రి వీరికి చంద్రబాబు బి-ఫారాలు అందజేయగా, సామాజిక సమతుల్యత, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఎంపిక జరిగినట్లు పార్టీ పేర్కొంది.

మరింత AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!
Missing Case

Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!

Missing Case: గత నెల 27న టూర్‌కు వెళ్తానని చెప్పి కాచిగూడలో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!
Earthquake

Earthquake: 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. ముగ్గురు మృతి, పలు దేశాలకు సునామీ హెచ్చరికలు!

Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సోమవారం ఉదయం 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ముగ్గురు మృతి చెందారు, నలుగురు గాయపడ్డారు. 3 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. భూకంపం వల్ల కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినగా.. ఆ ప్రాంతంలో 6.1 తీవ్రతతో తదుపరి ప్రకంపనలు (Aftershocks) కొనసాగుతున్నాయి.

మరింత Earthquake: 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. ముగ్గురు మృతి, పలు దేశాలకు సునామీ హెచ్చరికలు!
Ramoji Rao Death Anniversary

Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!

Ramoji Rao Death Anniversary: ఈనాడు అధినేత రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. సామాన్య కుటుంబం నుండి అసామాన్య శిఖరాలకు చేరిన అక్షర యోధుడని, పత్రికా రంగాన్ని సామాజిక బాధ్యతగా మార్చిన ఆదర్శవాది అని చంద్రబాబు కొనియాడగా.. ఈనాడు, రామోజీ ఫిలిం సిటీల ద్వారా తెలుగుజాతి కీర్తిని పెంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని లోకేశ్ స్మరించుకున్నారు.

మరింత Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!
Khammam

Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికి

Khammam: ఏలూరు జిల్లా చక్కపల్లి నుండి 36 మంది భక్తులు/ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ బస్సు ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సత్తుపల్లి, పెనుబల్లి ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన 12 మందికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరింత Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికి