Narendra Modi: వరుసగా 11వ సారి సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి దీపావళి వేడుకలను సైనికులతో జరుపుకున్నారు.

మరింత Narendra Modi: వరుసగా 11వ సారి సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

Madhya Pradesh: బాంధవ్‌ఘర్ నేషనల్ పార్క్‌లో మరో రెండు ఏనుగులు మృతి

Madhya Pradesh: బాంధవ్‌ఘర్ నేషనల్ పార్క్‌లో మరో రెండు ఏనుగులు చనిపోయాయి.

మరింత Madhya Pradesh: బాంధవ్‌ఘర్ నేషనల్ పార్క్‌లో మరో రెండు ఏనుగులు మృతి

Pawan Kalyan: నేడు ద్వారకాతిరుమలలో డిప్యూటి సీఎం పవన్‌ పర్యటన

Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ద్వారకాతిరుమలలో పర్యటించనున్నారు.

మరింత Pawan Kalyan: నేడు ద్వారకాతిరుమలలో డిప్యూటి సీఎం పవన్‌ పర్యటన

AP Free Gas Scheme: నేడు శ్రీకాకుళంలో దీపం పథకం ప్రారంభం

AP Free Gas Scheme: నేడు శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు..

మరింత AP Free Gas Scheme: నేడు శ్రీకాకుళంలో దీపం పథకం ప్రారంభం

Viswam: ఓటీటీలోకి గోపీచంద్ విశ్వం . . ఎప్పటి నుంచి అంటే . .

Viswam: గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’.

మరింత Viswam: ఓటీటీలోకి గోపీచంద్ విశ్వం . . ఎప్పటి నుంచి అంటే . .

Thalapathy Vijay: ఎపి డిప్యూటీ సి.ఎం. అలా… తమిళనాడు డిప్యూటీ ఇలా!?

Thalapathy Vijay: తమిళనాట మరో స్టార్ పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇళయదళపతి ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చి ఇటీవల విల్లుపురంలో భారీ స్థాయిలో ప్రజాసభను పెట్టి తన పార్టీ ఉద్దేశాన్ని వివరించేశాడు.

మరింత Thalapathy Vijay: ఎపి డిప్యూటీ సి.ఎం. అలా… తమిళనాడు డిప్యూటీ ఇలా!?

NH:సూర్యాపేట‌-రాజ‌మండ్రి హైవేకు గ్రీన్‌సిగ్న‌ల్‌.. తెలుగు రాష్ట్రాల‌ను క‌ల‌ప‌నున్న‌ మ‌రో జాతీయ ర‌హ‌దారి

తెలంగాణ‌లోని సూర్యాపేట నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాజ‌మండ్రి వ‌ర‌కు ఈ జాతీయ ర‌హ‌దారిని విస్తరించ‌నున్నారు.

మరింత NH:సూర్యాపేట‌-రాజ‌మండ్రి హైవేకు గ్రీన్‌సిగ్న‌ల్‌.. తెలుగు రాష్ట్రాల‌ను క‌ల‌ప‌నున్న‌ మ‌రో జాతీయ ర‌హ‌దారి

Diwali Tips: క్రాకర్స్..పొగ నుండి తప్పించుకోవడానికి ఇలా చేయండి

Diwali Tips: దీపావళి సమయంలో పటాకుల పొగ ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పెద్ద సమస్య.

మరింత Diwali Tips: క్రాకర్స్..పొగ నుండి తప్పించుకోవడానికి ఇలా చేయండి

ap news: ఏపీ మార్కాపురంలో మూడు కాలేజీల‌ బీటెక్ విద్యార్థుల డిష్యుం డిష్యుం

ప్ర‌కాశం జిల్లా మార్కాపురం మండ‌లం ద‌రిమ‌డుగు స‌మీపంలోని మూడు ఇంజినీరింగ్ క‌ళాశాలల బీటెక్‌ విద్యార్థులు గొడ‌వ‌కు దిగారు.

మరింత ap news: ఏపీ మార్కాపురంలో మూడు కాలేజీల‌ బీటెక్ విద్యార్థుల డిష్యుం డిష్యుం