బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలను చాలా మిస్సవుతున్నట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో ఆయన పులిలా ఉన్నారని, కానీ ఇప్పుడు పిల్లిలాగా అయ్యారని విమర్శలు చేశారు. కేసీఆర్.. తెలంగాణను నట్టేట ముంచారని చెప్పారు. కాంగ్రెస్ రైతులను…
మరింత Dharmapuri aravind : కేసీఆర్ మాటలు మిస్సవుతున్నాCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Hyderabad: బైక్ దొంగల ముఠా అరెస్ట్
జల్సాలకు, మద్యపానం, ఇతర వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం మహేశ్వరం డీసీపీ సునీత రెడ్ది మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
మరింత Hyderabad: బైక్ దొంగల ముఠా అరెస్ట్Hyderabad : మియాపూర్ లో దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మియాపూర్ లో మహిళా దారుణ హత్య జరిగింది. దీప్తి శ్రీనగర్ లోని సీబబీఆర్ ఎస్టేట్స్ ప్లాట్ నెంబర్ 110లో నివసిస్తుంది స్పందన. ఇంటిలోకి కొందరు దుర్మార్గులు దూరి హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికులు ఘటనపై పోలీసులకు…
మరింత Hyderabad : మియాపూర్ లో దారుణ హత్య..‘గ్లామన్ మిసెస్ ఇండియా 2024’ గా హేమలత రెడ్డి.. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్
జెమినీ టీవీ యాంకర్ గా చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు – బెస్ట్ టాలెంట్, బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు…
మరింత ‘గ్లామన్ మిసెస్ ఇండియా 2024’ గా హేమలత రెడ్డి.. హైదరాబాద్ లో సెలబ్రేషన్స్Ktr : రేవంత్ రెడ్డి కాలయముడిలా తయారయ్యారు
సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి మూసీ బాధితుల పాలిట కాలయముడిలా తయారయ్యడని అన్నారు. ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నరని ప్రశ్నించారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారని..…
మరింత Ktr : రేవంత్ రెడ్డి కాలయముడిలా తయారయ్యారుTgsrtc : ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్..
దసరా సందర్బంగా ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ 5 వేల 304 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 1 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని…
మరింత Tgsrtc : ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్..ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్పాట్ డెడ్
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేరు ఉద్యోగి దుర్మరణం చెందిన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు వివరాల ప్రకారం… గచ్చిబౌలీ లోని జెంటాక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్ కి…
మరింత ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్పాట్ డెడ్టెస్టు క్రికెట్ లో భారత్ ప్రపంచ రికార్డు..
టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కాన్పూర్ వేదికగా భారత్– బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి…
మరింత టెస్టు క్రికెట్ లో భారత్ ప్రపంచ రికార్డు..Angani satyaprasad : జగన్ది మానవత్వం కాదు కౄరత్వం
మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్ది కౄరత్వమని విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో 100 రోజుల పాలన అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను…
మరింత Angani satyaprasad : జగన్ది మానవత్వం కాదు కౄరత్వంHyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్యి. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. భవన్ ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని…
మరింత Hyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
