Parvesh Verma:

Parvesh Verma: కేజ్రీవాల్‌ పోస్టర్ ని యమునా నదిలో ముంచిన బిజెపి నేత

Parvesh Verma: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కటౌట్‌ను బీజేపీ నేత పర్వేశ్ వర్మ శనివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఐటీఓలోని యమునా ఘాట్‌కు చేరుకున్నారు.

దీని తర్వాత, వారు పడవ ఎక్కి నదికి వెళ్లి కేజ్రీవాల్ కటౌట్‌ను యమునాలో ముంచారు. కేజ్రీవాల్ కటౌట్‌పై ఇలా రాసి ఉంది – నేను విఫలమయ్యాను, దయచేసి నన్ను క్షమించండి. కటౌట్‌లో కేజ్రీవాల్ చెవులు పట్టుకుని కనిపిస్తున్నారు.

యమునా నదిని శుద్ధి చేస్తామన్న హామీని కేజ్రీవాల్ నెరవేర్చలేదని పర్వేశ్ వర్మ అన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యమునా రివర్ ఫ్రంట్ సబర్మతీ రివర్ ఫ్రంట్ లాగా నిర్మిస్తాం అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Delhi Elections 2025: ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తే.. అతనే డిప్యూటీ సీఎం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  EX MLA Prasanna Kumar Reddy: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి - ఫర్నీచర్, కారు ధ్వంసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *