పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..

తిరుమల లడ్డూ విషయం పై రాజకీయంగా విమర్శల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతభూమన కరుణాకర్‌రెడ్డికి బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్ విసిరారు. పవన్ దీక్షపై విమర్శలు చేయడం కాదని వైసీపీ అధినేత జగన్ తో దీక్ష చేయించగలరా? అని ప్రశ్నించారు. పవన్ స్వామి అని విమర్శించిన భూమన వెంటనే క్షమాపణ చెప్పాలి భానుప్రకాష్ డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ap News: పదవిని స్వీకరిస్తున్నా..ఎందుకంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *