Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో సోమవారం ఉదయం 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ముగ్గురు మృతి చెందారు, నలుగురు గాయపడ్డారు. 3 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. భూకంపం వల్ల కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినగా.. ఆ ప్రాంతంలో 6.1 తీవ్రతతో తదుపరి ప్రకంపనలు (Aftershocks) కొనసాగుతున్నాయి.
మరింత Earthquake: 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. ముగ్గురు మృతి, పలు దేశాలకు సునామీ హెచ్చరికలు!Author: MAHAA News Desk
Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!
Ramoji Rao Death Anniversary: ఈనాడు అధినేత రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. సామాన్య కుటుంబం నుండి అసామాన్య శిఖరాలకు చేరిన అక్షర యోధుడని, పత్రికా రంగాన్ని సామాజిక బాధ్యతగా మార్చిన ఆదర్శవాది అని చంద్రబాబు కొనియాడగా.. ఈనాడు, రామోజీ ఫిలిం సిటీల ద్వారా తెలుగుజాతి కీర్తిని పెంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని లోకేశ్ స్మరించుకున్నారు.
మరింత Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికి
Khammam: ఏలూరు జిల్లా చక్కపల్లి నుండి 36 మంది భక్తులు/ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ బస్సు ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సత్తుపల్లి, పెనుబల్లి ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన 12 మందికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరింత Khammam: కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. 26 మందికిShubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. బ్రాడ్మన్ తర్వాత ప్రపంచంలోనే నంబర్-2
Shubman Gill: ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 126 పరుగులతో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. కెప్టెన్గా ఏడాదిలోనే 1000 పరుగులు దాటిన తొలి భారతీయుడిగా నిలిచాడు. సర్ డాన్ బ్రాడ్మన్ తర్వాత టెస్టుల్లో అత్యుత్తమ బ్యాటింగ్ సగటు (82.8) ఉన్న రెండో కెప్టెన్గా రికార్డుకెక్కాడు. భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేయగా, రెండో రోజు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మరింత Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. బ్రాడ్మన్ తర్వాత ప్రపంచంలోనే నంబర్-2Red Wine Benefits: రోజుకో గ్లాసు రెడ్ వైన్ తాగితే అమృతమా? విషమా? నిపుణులు తేల్చిన అసలు నిజాలు ఇవే!
Red Wine Benefits: రోజుకు ఒక చిన్న గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని మరియు చర్మ సౌందర్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే రెస్వెరట్రాల్, ఎలాజిక్ యాసిడ్స్ కొవ్వును కరిగిస్తాయి. అయితే మోతాదు మించితే లివర్ దెబ్బతినడం, క్యాన్సర్ ముప్పు, అలర్జీ మరియు బరువు పెరగడం వంటి తీవ్ర నష్టాలు ఉంటాయి.
మరింత Red Wine Benefits: రోజుకో గ్లాసు రెడ్ వైన్ తాగితే అమృతమా? విషమా? నిపుణులు తేల్చిన అసలు నిజాలు ఇవే!Revanth Reddy: ప్రాజెక్టులు తెస్తే గండపెండేరం తొడుగుతాం.. లేదంటే 15 తర్వాత నీ సంగతి చెప్తాం
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకువస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి తానే స్వయంగా గండపెండేరం తొడుగుతానని, లేదంటే జూన్ 15 తర్వాత ఆయన సంగతి చెప్తానని సీఎం హెచ్చరించారు.
మరింత Revanth Reddy: ప్రాజెక్టులు తెస్తే గండపెండేరం తొడుగుతాం.. లేదంటే 15 తర్వాత నీ సంగతి చెప్తాంMK Stalin: మూడు నెలలైనా నిలబడుతుందా?.. సీఎం విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
MK Stalin: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మరో మూడు నెలలైనా నిలబడుతుందా? అని డీఎంకే చీఫ్ ఎం.కె. స్టాలిన్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయని, ఆరు నెలల వరకు మాట్లాడనన్నా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల ముందే స్పందించాల్సి వస్తోందన్నారు. అలాగే ప్రత్యర్థి తోటలోని మల్లెపూవు కూడా సువాసన ఇస్తుందన్న అన్నాదురై మాటలను గుర్తు చేస్తూ.. పాత పార్టీలపై అనవసర విమర్శలు చేయవద్దని కొత్తగా చేరిన కార్యకర్తలకు స్టాలిన్ సూచించారు.
మరింత MK Stalin: మూడు నెలలైనా నిలబడుతుందా?.. సీఎం విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: ఈరోజు మేష, కుంభ రాశుల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉండగా.. వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, మకరం, మీన రాశుల వారికి రోజంతా అనుకూలంగా మరియు లాభదాయకంగా ఉండబోతోంది. ధనస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు సూచించబడ్డాయి. రాశి ప్రకారం సూచించిన దైవారాధనలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత, విజయం లభిస్తాయి.
మరింత Horoscope Today: మీ రాశికి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి!Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!
Delhi Professor: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. బెంగాల్లోని ఆమె కోట్ల విలువైన వారసత్వ ఆస్తిని దక్కించుకోవడానికి, అక్కడ అద్దెకు ఉంటున్న దంపతులే ఈ హత్యకు ఒడిగట్టారు. ముసుగులు ధరించి, బిడ్డతో కలిసి ఢిల్లీలోని ఆమె ఫ్లాట్కు వచ్చి హత్య చేసిన దంపతులను పోలీసులు బెంగాల్లోని బర్ధమాన్లో అరెస్ట్ చేశారు.
మరింత Delhi Professor: కోట్ల ఆస్తి కోసం ఢిల్లీ ప్రొఫెసర్ దారుణ హత్య.. మూడో రోజే కేసు ఛేదించిన పోలీసులు!Kishan Reddy: నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన ‘పొలిమేర’ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదని, తాను రేవంత్ లాగా పది పార్టీలు మారలేదని ఎద్దేవా చేశారు. తాను పుట్టింది, చచ్చేది బీజేపీలోనే అని స్పష్టం చేశారు. రేవంత్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు సెక్రటేరియట్ దాటడం లేదని, తాటాకు చప్పుళ్లకు భయపడటానికి తాను కేసీఆర్ని కాదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అలాగే రాహుల్ గాంధీ కలలో కూడా ప్రధాని కాలేరని వ్యాఖ్యానించారు.
మరింత Kishan Reddy: నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు