bandi-sanjay

Bandi Sanjay: స‌ర్కార్ హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోంది

తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు కూడ‌బెట్టిన‌ట్లే ఇప్పుడు కాంగ్రెస్ స‌ర్కార్ కూడా…

మరింత Bandi Sanjay: స‌ర్కార్ హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోంది

Good news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..

తెలంగాణలో డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. 11 వేల 62 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. సెప్టెంబర్ 30, 2024 నాడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.…

మరింత Good news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..

తిరుమలలో కొండచిలువ కలకలం

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడి సన్నిధిలో కొండచిలువ కలకలం రేపింది. సెప్టెంబర్ 29 నడు మ్యూజియం సమీపంలోని శృంగేరి మఠం వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. 10 అడుగులకుపైనే ఉన్న పామును చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు. వాహనదారులు రాకపోకలు సాగిస్తున్న…

మరింత తిరుమలలో కొండచిలువ కలకలం

రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

రాబోయే రెండురోజుల్లో తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ…

మరింత రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

Ponnam prabhaker : పుకార్లు నమ్మొద్దు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం

మూసీ బాధితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. మూసీ బాధితులు అందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. సెప్టెంబర్ 29 నాడు ఆయన మీడియాతో సంబేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

మరింత Ponnam prabhaker : పుకార్లు నమ్మొద్దు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం

Jammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..

AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కిందపడకుండా పట్టుకున్నారు. ఖర్గే సహచరులు ఆయన్ని పట్టుకొని కుర్చీలో…

మరింత Jammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..

Ind vs Bangladesh: చిత్తడిగా గ్రౌండ్ . . మూడోరోజు ఆట కూడా రద్దు

భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను వర్షం ముంచెత్తింది. వర్షం కారణంగా రెండో రోజు పూర్తిగా రద్దయింది. ఇప్పుడు వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా రద్దయింది.…

మరింత Ind vs Bangladesh: చిత్తడిగా గ్రౌండ్ . . మూడోరోజు ఆట కూడా రద్దు

పాకిస్తాన్ కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్..!

పాకిస్థాన్ కు విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది నీ కర్మ ఫలితమని, ప్రపంచాన్ని నిందించవద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ…

మరింత పాకిస్తాన్ కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్..!

Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థిని

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో 19 ఏళ్ల విద్యార్థిని భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న…

మరింత Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థిని

Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది

మన్ కీ బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక ఆలోచనలను పంచుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ “ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది, చాలా పాత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి, మన్ కీ బాత్…

మరింత Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది