Ind vs Bangladesh: చిత్తడిగా గ్రౌండ్ . . మూడోరోజు ఆట కూడా రద్దు

భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను వర్షం ముంచెత్తింది. వర్షం కారణంగా రెండో రోజు పూర్తిగా రద్దయింది. ఇప్పుడు వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా రద్దయింది.…

మరింత Ind vs Bangladesh: చిత్తడిగా గ్రౌండ్ . . మూడోరోజు ఆట కూడా రద్దు

పాకిస్తాన్ కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్..!

పాకిస్థాన్ కు విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది నీ కర్మ ఫలితమని, ప్రపంచాన్ని నిందించవద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ…

మరింత పాకిస్తాన్ కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్..!

Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థిని

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో 19 ఏళ్ల విద్యార్థిని భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న…

మరింత Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థిని

Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది

మన్ కీ బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక ఆలోచనలను పంచుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ “ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది, చాలా పాత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి, మన్ కీ బాత్…

మరింత Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది

దారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి

ఏపీలో దారుణం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బందర్ కాలువలో దూకింది. ఘటనను గమనించిన స్థానికులు కాలువలోకి దూకి సంవత్సరంలోపు వయసుగల ఆడపిల్లను వెలికి…

మరింత దారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి

పది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..

తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్మిషన్ గడువు మరోసారి పొడిగిస్తున్నటు తెలిపింది. రూ 500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సూచించింది. ఈ అవకాశాన్ని…

మరింత పది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..

DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులే

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2024 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో…

మరింత DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులే

వైసీపీ నేత ఆళ్ల నాని పై చీటింగ్ కేసు

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ex minister alla khali krishna srinivas) పై చీటింగ్ కేసు నమోదైంది. కోర్టుఆదేశాలతో ఆళ్ల నానితో పాటు మరో ఏడుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎందుకంటే.. 2024…

మరింత వైసీపీ నేత ఆళ్ల నాని పై చీటింగ్ కేసు