ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తమిళ హీరో విజయ్‌తో సినిమా నిర్మించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి

మరింత ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్

తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

లడ్డూ అపవిత్రతకు దోష పరిహారం కోసం ఇవాళ తిరుమలలో అర్చకులు శాంతియాగం చేస్తున్నారు.

మరింత తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

జానీ మాస్టర్ భార్యపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే ఛాన్స్?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు టాలీవుడ్ లో అలజడి సృష్టిస్తోంది. గతకొన్ని రోజులుగా తనపై లైంగిక దాడి చేశాడంటూ జానీ మాస్టర్ పై అతని దగ్గర పనిచేసిన 21ఏళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.…

మరింత జానీ మాస్టర్ భార్యపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే ఛాన్స్?

‘ఓకే శివయ్యా….’ అంటూ మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో బీఫ్​కొవ్వు వాడినట్లు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ఎక్స్ లో పోస్ట్…

మరింత ‘ఓకే శివయ్యా….’ అంటూ మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం…

మరింత ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ 

దేవరకు.. ఏపీలో స్పెషల్‌ షోలకు అనుమతి

ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవర. జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటించగా.. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు

మరింత దేవరకు.. ఏపీలో స్పెషల్‌ షోలకు అనుమతి

రిషబ్ పంత్‌ సెంచరీ .. భారీ స్కోర్ దిశగా టీమిండియా

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్‌ సెంచరీ బాదాడు.

మరింత రిషబ్ పంత్‌ సెంచరీ .. భారీ స్కోర్ దిశగా టీమిండియా

సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణికి భారీగా బోనస్ ప్రకటించింది సర్కార్. సింగరేణి చరిత్రలో తొలిసారి కార్మికులకు పెద్ద మొత్తంలో ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701…

మరింత సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు

మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు

టాలీవుడ్ లెజెండరీ హీరో, దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆర్కే సినీ ప్లేక్స్‌లో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో…

మరింత మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు

ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?

జానీ మాస్టర్..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ విపరీతంతగా నడుస్తోంది.

మరింత ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?