Tirupati Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు

తిరుమల లడ్డూ(Tirupati Laddu) కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. లడ్డూ తయారీ కోసం బీఫ్ కొవ్వుకు సంబంధించిన ఆయిల్ ను ఉపయోగించారని ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే.

మరింత Tirupati Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు

పోలీసు కస్టడీకి జానీ మాస్టర్.. రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై రంగారెడ్డి కోర్టు విచారణ జరిపింది. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అలాగే, జానీ మాస్టర్…

మరింత పోలీసు కస్టడీకి జానీ మాస్టర్.. రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టు

షూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీ

శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా లైఫ్(లవ్ యువర్ ఫాదర్). ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా సందర్భంగా సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది .

మరింత షూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీ

పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్

హైడ్రా విషయంలో సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఈ…

మరింత పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్

పవన్‌ కల్యాణ్‌ గారు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి : ప్రకాష్ రాజ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు

మరింత పవన్‌ కల్యాణ్‌ గారు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి : ప్రకాష్ రాజ్

సీఎం రేవంత్ ను కలిసిన మహేశ్‌ దంపతులు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు.

మరింత సీఎం రేవంత్ ను కలిసిన మహేశ్‌ దంపతులు

ఆస్కార్ 2025 బరిలో ‘లాపతా లేడీస్’

బాలీవుడ్ దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ మూవీ ఆస్కార్ 2025 బరిలో నిలిచింది. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా ఈ మూవీని ఆస్కార్స్ 2025 పోటికీ పంపించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. యానిమల్, మలయాళం…

మరింత ఆస్కార్ 2025 బరిలో ‘లాపతా లేడీస్’

అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో జడేజా 86 పరుగులు చేయడమే కాకుండా 5 వికెట్లు కూడా తీశాడు

మరింత అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్

ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తమిళ హీరో విజయ్‌తో సినిమా నిర్మించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి

మరింత ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నా..ఇక ఆపండి ప్లీజ్ : సిమ్రాన్ ఫైర్

తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

లడ్డూ అపవిత్రతకు దోష పరిహారం కోసం ఇవాళ తిరుమలలో అర్చకులు శాంతియాగం చేస్తున్నారు.

మరింత తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం