Ponnam Prabhakar: హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్కు కీలకమైన లేఖ రాశారు. ఈ లేఖపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతకాలు కూడా ఉన్నాయి.
