Nimmala Ramanaidu

Nimmala Ramanaidu:

Nimmala Ramanaidu: కర్నూలు ఉల్లి మార్కెట్ ను జిల్లా ఇన్చార్జి  మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఉల్లి రైతులతో మాట్లాడారు. గత వారం రోజుల క్రితం సర్వర్ పని చేయక  మార్కెట్ కు భారీ ఎత్తున ఉల్లి రావడంతో రైతులు పడిగాపులు కాచారు.  ఈ నేపథ్యంలో ఇవాళ  మినిస్టర్  నిమ్మల రామానాయుడు రైతులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని… తమ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jammalamadugu: జగన్‌కు కొత్త తలనొప్పి.. వైసీపీ నేతల మధ్య కుదరని సయోధ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *