TTD: టీటీడీ పాలకమండలి సమావేశంలో 58 అంశాలపై చర్చ

TTD: తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి సమావేశంలో మొత్తం 58 అంశాలపై చర్చ జరిగినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ముఖ్యంగా వైకుంఠం-3 కాంప్లెక్స్ నిర్మాణం, చక్రతీర్థం మరియు శిలాతోరణం అభివృద్ధి అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు.

ఈవో శ్యామలరావు వివరించిన ముఖ్యాంశాలు ఇవే:

తిరుమలలో వైకుంఠం-3 కాంప్లెక్స్ నిర్మాణంపై చర్చించారు

చక్రతీర్థం, శిలాతోరణం అభివృద్ధిపై చర్యలు తీసుకుంటున్నాం

ఆలయాల నిర్మాణానికి ప్రత్యేకంగా సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నాం

సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌ను టీటీడీలో ఏర్పాటు చేస్తాం

తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి నిర్ణయం

ఒంటిమిట్టలో నిత్య అన్నదానం ప్రారంభించనున్నాం

600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి అందించనున్నాం

ఈ నిర్ణయాలన్నీ తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు అందించడానికే అని ఈవో తెలిపారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *