Trichy Flight: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. సాయంత్రం 5.40 గంటలకు విమానం టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్కు కనెక్ట్ చేసిన హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. అప్పటి నుంచి ప్లేన్ కర్రీ ఆకాశంలో రెండున్నర గంటల పాటు చక్కర్లు కొడుతోంది.
Trichy Flight: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ నంబర్ AXB 613లో 141 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. లోపాన్ని గుర్తించిన వెంటనే విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానంలో ఉన్న ఇంధనాన్ని తగ్గించేందుకు పైలట్ ఆకాశంలో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. దీని తరువాత, విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది.
Trichy Flight: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. సాయంత్రం 5.40 గంటలకు విమానం టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్కు కనెక్ట్ చేసిన హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అయింది. అప్పటి నుంచి ప్లేన్ కర్రీ ఆకాశంలో రెండున్నర గంటల పాటు చక్కర్లు కొడుతోంది.
Trichy Flight: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ నంబర్ AXB 613లో 141 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. లోపాన్ని గుర్తించిన వెంటనే విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానంలో ఉన్న ఇంధనాన్ని తగ్గించేందుకు పైలట్ ఆకాశంలో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. దీని తరువాత, విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంది.

