Runamafi

Runamafi: తెలంగాణ రైతులకు సంతోషకర వార్త.. రేపు ఒక్కొక్కరి అకౌంట్లో రూ.2,00,000లు..!

Runamafi: సంక్రాతి తర్వాత రైతలు అకౌంట్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి.. కార్యచరణ రూపొందిస్తామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందన్నారు. ఎవ్వరికీ ఈ విషయంలో అనుమానాలు వద్దన్నారు. ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాపై మంత్రివర్గం ఉప సంఘం వేశామని గుర్తుచేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Revanth Reddy: హైదరాబాద్ లో సచివాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *