Gas Cylinder: ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత రాకుండా ఉండటానికి రెండు బుకింగ్ల మధ్య విరామాన్ని 25 రోజులకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయిల్ రిఫైనరీలు గరిష్టంగా ఉత్పత్తి చేయాలని, గృహ వినియోగదారులకు మరియు ఆసుపత్రులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. పారిశ్రామిక సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
మరింత Gas Cylinder: గ్యాస్ బుకింగ్ పై కీలక మార్పులు..గ్యాస్ కి మధ్య గ్యాప్ ఉండాల్సిందే..!Tag: National News
Crude Oil: స్టాక్ ఉంది.. ధరలు పెరగవు.. హామీ ఇచ్చిన కేంద్రం
Crude Oil: దేశంలో పెట్రోల్ ధరలను పెంచబోమని, 8 వారాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 25 రోజులకు పెంచారు. అలాగే ఖరీఫ్ సీజన్ కోసం 177 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
మరింత Crude Oil: స్టాక్ ఉంది.. ధరలు పెరగవు.. హామీ ఇచ్చిన కేంద్రంDelhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ట్విస్ట్.. కేజ్రీవాల్, కవితలకు హైకోర్టు నోటీసులు
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ట్విస్ట్.. కేజ్రీవాల్, కవితలకు హైకోర్టు నోటీసులు
మరింత Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ట్విస్ట్.. కేజ్రీవాల్, కవితలకు హైకోర్టు నోటీసులుVijay: తమిళనాడు ఎన్నికల వేళ హీరో విజయ్కు షాక్.. రేపు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు!
Vijay: తమిళనాడు ఎన్నికల వేళ హీరో విజయ్కు షాక్.. రేపు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు!
మరింత Vijay: తమిళనాడు ఎన్నికల వేళ హీరో విజయ్కు షాక్.. రేపు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు!Maharashtra: బోర్డు పరీక్షల్లో చాట్జీపీటీతో కాపీయింగ్.. 81 మంది సిబ్బందిపై వేటు!
Maharashtra: బోర్డు పరీక్షల్లో చాట్జీపీటీతో కాపీయింగ్.. 81 మంది సిబ్బందిపై వేటు!
మరింత Maharashtra: బోర్డు పరీక్షల్లో చాట్జీపీటీతో కాపీయింగ్.. 81 మంది సిబ్బందిపై వేటు!Saudi Arabia: చనిపోయిన వారిలో భారతీయులు లేరు..!
సౌదీ అరేబియాలోని అల్ఖర్జ్ దాడిలో భారతీయులు మరణించలేదని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మరణించిన ఇద్దరూ బంగ్లాదేశీయులేనని, ఒక భారతీయుడు మాత్రం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎంబసీ స్పష్టం చేసింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు సాయం అందిస్తున్నట్లు తెలిపింది.
మరింత Saudi Arabia: చనిపోయిన వారిలో భారతీయులు లేరు..!S. Jaishankar: భారతీయుల ప్రయోజనాలే మా ప్రాధాన్యత.. ఇరాన్ యుద్ధంపై పార్లమెంట్లో ఎస్. జైశంకర్ కీలక ప్రకటన!
S. Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసుకు ముప్పు పొంచి ఉందని, కానీ భారతీయుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యం అని తెలిపారు. ఇంధన భద్రత కోసం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, చర్చల ద్వారానే శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు.
మరింత S. Jaishankar: భారతీయుల ప్రయోజనాలే మా ప్రాధాన్యత.. ఇరాన్ యుద్ధంపై పార్లమెంట్లో ఎస్. జైశంకర్ కీలక ప్రకటన!Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల సమరం విజయ్ టీవీకే పార్టీ రాకతో ఆసక్తికరంగా మారింది. డీఎంకేను ప్రధాన శత్రువుగా ప్రకటిస్తూ, క్షేత్రస్థాయిలో విజయ్ నిర్వహిస్తున్న భారీ ర్యాలీలు పాత రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తున్నాయి. అవినీతి రహిత పాలన మరియు యువత మద్దతుతో అధికార పీఠమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
మరింత Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?
Balen Shah: నేపాల్ ఎన్నికల్లో ర్యాప్ స్టార్ బాలెన్ షా పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 183 సీట్లతో ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ రాజకీయ ఎదుగుదల వెనుక అమెరికా భారీగా నిధులు ఖర్చు చేసిందని, యూత్ లీడర్లను తయారు చేసే ప్రోగ్రామ్ ద్వారా బాలెన్ షాకు మద్దతు ఇచ్చిందని ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ వెల్లడించింది.
మరింత Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?Rupee: డాలర్ ముందు తలవంచిన రూపాయి.. రంగంలోకి దిగనున్న ఆర్బీఐ..?
అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రూ. 92.30 వద్ద ఆల్-టైమ్ లోకు పడిపోయింది. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల తరలింపు ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల పెట్రోల్ ధరలు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
మరింత Rupee: డాలర్ ముందు తలవంచిన రూపాయి.. రంగంలోకి దిగనున్న ఆర్బీఐ..?