Hyderabad: అశోక్ నగర్ లో ఉద్రిక్తత..

హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థులు రోడ్డెక్కారు. జీవో 29 రద్దు చేయాలని పెద్దయెత్తున డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలకడంతో అక్కడ భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ…

మరింత Hyderabad: అశోక్ నగర్ లో ఉద్రిక్తత..

Chattisgarh: మైనింగ్ బాంబ్ పేలి ఏపీ జవాన్ మృతి..

ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం జరిగింది.మావోయిస్టులు అమర్చిన మైనింగ్‌ బాంబు పేలి ఏపీకి చెందిన జవాన్‌ రాజేష్ మృతి చెందాడు. మృతి చెందిన జవాన్ ఆంధ్రప్రదేశ్ లోని బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.జవాన్‌ మరణంతో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. జవాన్‌…

మరింత Chattisgarh: మైనింగ్ బాంబ్ పేలి ఏపీ జవాన్ మృతి..

Amravati: పరుగులు తియనున్న అమరావతి..ప్రపంచ బ్యాంక్ భారీ నిధులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు రూపాయిల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. వచ్చే నెల చివరి నాటికి 3750 కోట్ల నిధులు విడుదల చేయనుంది.దీంతో గతంలో ఆగి పోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఎఎస్…

మరింత Amravati: పరుగులు తియనున్న అమరావతి..ప్రపంచ బ్యాంక్ భారీ నిధులు

KTR: హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదరిస్తుర్రు

హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.హైదరాబాద్‌లో రోజూ 20 కోట్ల లీటర్ల మురికినీరు ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే నగరం లేదని వెల్లడించారు.నాగోల్‌లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి…

మరింత KTR: హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదరిస్తుర్రు

Telangana: అశోక్‌న‌గ‌ర్‌లో ఉద్రిక్తం.. గ్రూప్‌-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న తీవ్రత‌రం.. బండి సంజ‌య్ మ‌ద్ద‌తు

హైద‌రాబాద్ అశోక్‌న‌గ‌ర్‌లో శనివారం టీజీపీఎస్సీ గ్రూప్‌-1 అభ్య‌ర్థుల పోరాటం తీవ్ర‌రూపం దాల్చింది.

మరింత Telangana: అశోక్‌న‌గ‌ర్‌లో ఉద్రిక్తం.. గ్రూప్‌-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న తీవ్రత‌రం.. బండి సంజ‌య్ మ‌ద్ద‌తు

Gaaja: రెచ్చిపోయిన ఇజ్రాయిల్.. 33 మంది గాజా ఆర్మీ మృతి..

ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది.గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడి చేశారు. ఈ దాడుల్లో 33 మంది మరణించారు. మృతుల్లో 21 మంది మహిళలు ఉన్నారు. ఈ దాడిలో 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి.…

మరింత Gaaja: రెచ్చిపోయిన ఇజ్రాయిల్.. 33 మంది గాజా ఆర్మీ మృతి..

Hyderabad: అది పులి కాదు.. అడవి పిల్లి తేల్చి చెప్పిన ఫారెస్ట్ అధికారులు…

హైద‌రాబాద్‌లోని మియాపూర్ లో చిరుత సంచారంపై అట‌వీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.శుక్ర‌వారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ స‌మీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచ‌రించ‌డం క‌నిపించింద‌ని స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స్థానికుల స‌మాచారంతో అట‌వీశాఖ అధికారుల‌తో క‌లిసి ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్లిన పోలీసులు…

మరింత Hyderabad: అది పులి కాదు.. అడవి పిల్లి తేల్చి చెప్పిన ఫారెస్ట్ అధికారులు…

Delhi: వారానికో విమానం.. ఈసారి విస్తారకు బాంబ్ బెదిరింపు కాల్..

బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు…

మరింత Delhi: వారానికో విమానం.. ఈసారి విస్తారకు బాంబ్ బెదిరింపు కాల్..

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు.వివరాల్లోకి వెళితే..బిహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలో శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఓ బోలెరో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గ్రామస్థులపైకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో…

మరింత ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
Andhra Pradesh CAbinet Meet

Cm chandrababu: ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు

ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని సీఎం చంద్రబాబు అన్నారు.గత పాలకులు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.తాను సీఎంగా ఉన్న కాలంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని చూడలేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ…

మరింత Cm chandrababu: ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు