Ram Charan: సింగపూర్ లోని మేడమ్ తుస్సాద్స్ మ్యూజియమ్ లో ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, కాజోల్, షారూక్ ఖాన్, కరణ్ జోహార్ తదితరుల మైనపు ప్రతిమలు ఉన్నాయి.
మరింత Ram Charan: వచ్చే వేసవికి మేడమ్ తుస్సాద్ లో చెర్రీ మైనపు ప్రతిమ!Tag: Latest News in Telugu
Anil Kapoor: పది కోట్ల పాన్ మసాలా యాడ్ కు అనిల్ నో!
Anil Kapoor: 67 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్ నెస్ తో ప్రత్యేకమైన పాత్రలతో ముందుకు సాగుతున్నారు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్.
మరింత Anil Kapoor: పది కోట్ల పాన్ మసాలా యాడ్ కు అనిల్ నో!Bangalore Building Collapse: బెంగళూరులో కుప్పకూలిన బిల్డింగ్.. 5 గురి మృతి
Bangalore Building Collapse: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం మంగళవారం కుప్పకూలింది
మరింత Bangalore Building Collapse: బెంగళూరులో కుప్పకూలిన బిల్డింగ్.. 5 గురి మృతివైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..30 అడుగుల లోయలో పడిన బస్సు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు 30 అడుగుల వేల పడింది.వివరాల్లోకి వెళితే వైఎస్సార్ జిల్లాలో కదిరి నుంచి బయలుదేరిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో…
మరింత వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..30 అడుగుల లోయలో పడిన బస్సుDelhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టం
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…
మరింత Delhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టంYS Jagan: నేడు గుంటూరులో జగన్ పర్యటన.
YS Jagan: నేడు గుంటూరులో జగన్ పర్యటన. తెనాలి రౌడీ షీటర్ నవీన్ చేతిలో గాయపడి మృతి చెందిన సహన పార్థీవ దేహనికి నివాళులు అర్పించనున్న జగన్.
మరింత YS Jagan: నేడు గుంటూరులో జగన్ పర్యటన.Vishakapatnam: దాన తూఫాన్ ఎఫెక్ట్.. 70 రైళ్ళు రద్దు
దానా తుపాను ఎఫెక్ట్ తో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే భారత రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు…
మరింత Vishakapatnam: దాన తూఫాన్ ఎఫెక్ట్.. 70 రైళ్ళు రద్దుCm chandrababu: దేశంలోనే ఏపీ పోలీస్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
తాను సీఎంగా ఉన్న ప్రతిసారీ పోలీసు వ్యవస్థను పటిష్ఠపరిచే అనేక చర్యలు చేపట్టానని సీఎం చంద్రబాబు అన్నారు.అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని అన్నారు. దేశంలోనే ఏపీ పోలీస్కు ప్రత్యేక బ్రాండ్ ఉందన్న చంద్రబాబు తెలిపారు. పోలీసు అమరవీరుల…
మరింత Cm chandrababu: దేశంలోనే ఏపీ పోలీస్కు ప్రత్యేక బ్రాండ్ ఉందిHyderabad: అశోక్ నగర్ లో ఉద్రిక్తత..
హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. అశోక్నగర్లో గ్రూప్-1 అభ్యర్థులు రోడ్డెక్కారు. జీవో 29 రద్దు చేయాలని పెద్దయెత్తున డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలకడంతో అక్కడ భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ…
మరింత Hyderabad: అశోక్ నగర్ లో ఉద్రిక్తత..Chattisgarh: మైనింగ్ బాంబ్ పేలి ఏపీ జవాన్ మృతి..
ఛత్తీస్గఢ్లో ఘోరం జరిగింది.మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలి ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. మృతి చెందిన జవాన్ ఆంధ్రప్రదేశ్ లోని బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.జవాన్ మరణంతో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. జవాన్…
మరింత Chattisgarh: మైనింగ్ బాంబ్ పేలి ఏపీ జవాన్ మృతి..