Coldrif Syrup: దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ (Coldrif Cough Syrup) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రాణాంతక దగ్గు మందును తయారు చేసిన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ (Sresan Pharmaceuticals) కంపెనీ యజమాని రంగనాథన్ (Ranganathan) ను మధ్యప్రదేశ్ పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. ఈ సిరప్ కారణంగా ఇప్పటివరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు, మరో పలువురు అనారోగ్యానికి గురయ్యారు.
అశుభ్రతతో నిండిన తయారీ కేంద్రం