Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 15 గంటల సమయం

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతుంది.

తాజా సమాచారం ప్రకారం, నిన్న శ్రీవారిని 70,086 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,239 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం నిన్న రూ. 3.56 కోట్లుగా నమోదైంది.

భక్తులందరికీ సకాలంలో దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు సహకరించి, ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని టీటీడీ కోరింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *