Bandi Bhagirath

Bandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్!

పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్ ఐఫోన్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. బాధితురాలితో జరిపిన చాట్స్, కాల్ డేటాను వెలికితీసేందుకు ఆ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు. అలాగే నిందితుడిని విచారించేందుకు పోలీసులు త్వరలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

మరింత Bandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్!
Kishan Reddy

Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTS

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పుగూడ, మలక్‌పేట స్టేషన్లలో రైల్వే పనులను పరిశీలించారు. రూ.26 కోట్లతో ఉప్పుగూడ స్టేషన్‌ను డిసెంబర్ కల్లా ఆధునీకరిస్తామని, ఎంఎంటీఎస్ రైలును యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామని ప్రకటించారు. గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కి.మీ. కొత్త లైన్లు వేసినట్లు తెలిపారు.

మరింత Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTS
Nara Devansh

Nara Devansh: యూట్యూబ్‌లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్‌కాస్ట్‌తో వస్తున్న లిటిల్ మాస్టర్!

నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ డైనోసార్ల నేపథ్యంలో ‘Dino Deets’ పేరుతో సరికొత్త సొంత పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించబోతున్నాడు. దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈ శుక్రవారం విడుదల కానుందని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మరింత Nara Devansh: యూట్యూబ్‌లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్‌కాస్ట్‌తో వస్తున్న లిటిల్ మాస్టర్!
CBSE

CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!

CBSE: సీబీఎస్‌ఈ బోర్డు జూలై 1 నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే, ఈ మూడవ భాషకు బోర్డు పరీక్ష ఉండదు, కేవలం పాఠశాలల అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల బోర్డు పరీక్షల అర్హతకు ఎలాంటి ఇబ్బంది కలగదు.

మరింత CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!
Bandi Sanjay

Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!

బండి భగీరథ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ముందు తన కొడుకైనా, సామాన్యుడైనా ఒకటేనని స్పష్టం చేస్తూ.. కోర్టు ఆదేశాలు వచ్చే లోపే విచారణకు పూర్తిగా సహకరించడానికి న్యాయవాదుల ద్వారా పోలీసుల ముందుకు వెళ్లినట్లు తెలిపారు. తన కుమారుడు నిర్దోషి అని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరింత Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!
Bandi Bhagirath Arrest

Bandi Bhagirath Arrested: బండి భగీరథ్‌..  లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?

 పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఆయన లొంగిపోయాడని బండి సంజయ్ అంటుండగా, తామే నార్సింగిలో అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు కోసం సిట్ పోలీసులు నిందితుడి కస్టడీని కోరే అవకాశం ఉంది.

మరింత Bandi Bhagirath Arrested: బండి భగీరథ్‌..  లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?
bandi bhageerath

POCSO Case: బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేడ్చల్ కోర్టులో నోరు విప్పిన బాధితురాలు!

Bandi Bhagirath: పోక్సో కేసులో బాధితురాలు మరియు ఆమె తల్లి శనివారం మేడ్చల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు తమ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మరోవైపు పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న బండి భగీరథ్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి, 5 ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో ముమ్మరంగా గాలిస్తున్నారు.

మరింత POCSO Case: బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేడ్చల్ కోర్టులో నోరు విప్పిన బాధితురాలు!
CM Vijay

CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్

తమిళనాడు సీఎం విజయ్ తన మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు. హోం, పోలీస్, సాధారణ పరిపాలనతో పాటు గతంలో ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షించిన ‘ప్రత్యేక పథకాల అమలు’ శాఖ మరియు ఎన్నికల హామీ ప్రకారం మహిళా, యువజన సంక్షేమ శాఖలతో కలిపి మొత్తం 17 కీలక శాఖలను సీఎం విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.

మరింత CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్
Neet Paper Leak

Neet Paper Leak: ఎంపిక చేసిన విద్యార్థులకు క్లాసులు.. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్!

Neet Paper Leak: నీట్ 2026 బయాలజీ పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉన్న ప్రొఫెసర్ మనీషా మాంధారేను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమె పుణేలోని తన ఇంట్లో రహస్య క్లాసులు పెట్టి పరీక్షకు ముందే ప్రశ్నలను లీక్ చేసి, విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి ఇచ్చిన సమాచారంతోనే ఈమె దొరికిపోయింది.

మరింత Neet Paper Leak: ఎంపిక చేసిన విద్యార్థులకు క్లాసులు.. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్!
CBSE

CBSE: CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడు భాషల విధానం’ తప్పనిసరి..!

జాతీయ విద్యా విధానం (NEP-2020) అనుగుణంగా, 2026-27 విద్యా సంవత్సరం నుండి 9, 10 తరగతులకు మూడు భాషల విధానాన్ని సీబీఎస్‌ఈ తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండటం గమనార్హం. ఇది విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను మరియు దేశీయ సంస్కృతిపై అవగాహనను పెంచడానికి సహాయపడుతుంది.

మరింత CBSE: CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడు భాషల విధానం’ తప్పనిసరి..!