Raghunandan rao: ప్రభుత్వం మాత్రం మూసీ పేరుతో రాజకీయాలు చేస్తోంది

Raghunandan rao: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకెళ్లిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మూసీ పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో…

మరింత Raghunandan rao: ప్రభుత్వం మాత్రం మూసీ పేరుతో రాజకీయాలు చేస్తోంది
Babu Pawan Msg

Babu Pawan Msg: మెగాస్టార్‌కు అవమానమైతే.. జగన్‌కు జరిగింది సన్మానమా?

Babu Pawan Msg: మెగాస్టార్‌కు అవమానమైతే.. జగన్‌కు జరిగింది సన్మానమా?

మరింత Babu Pawan Msg: మెగాస్టార్‌కు అవమానమైతే.. జగన్‌కు జరిగింది సన్మానమా?
Mahesh Goud

Mahesh Goud: 11 నెలల్లో 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఇది బాకీ పడటమా?

Mahesh Goud: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుండటంతో తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ గరిష్ట స్థాయికి చేరుకుంది.

మరింత Mahesh Goud: 11 నెలల్లో 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఇది బాకీ పడటమా?
Janagama Congress

Janagama Congress: వేయికళ్లతో ఎదురు చూస్తున్న జిల్లా క్యాడర్!

Janagama Congress: వేయికళ్లతో ఎదురు చూస్తున్న జిల్లా క్యాడర్!

మరింత Janagama Congress: వేయికళ్లతో ఎదురు చూస్తున్న జిల్లా క్యాడర్!
Adhoni BJP vs YCP

Adhoni BJP vs YCP: ఆదోని రాజకీయాన్ని శాసిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

Adhoni BJP vs YCP: ఆదోని రాజకీయాన్ని శాసిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

మరింత Adhoni BJP vs YCP: ఆదోని రాజకీయాన్ని శాసిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే?
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Chennai: తొక్కిసలాటతో పరారీలో ముగ్గురు టీవీకే ముఖ్య నేతలు

తమిళనాడులోని కరూర్ జిల్లా వేలాయుధంపాళయంలో నటుడు విజయ్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన విషయం పెద్ద కలకలాన్ని రేపింది. ఈ సంఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి…

మరింత Chennai: తొక్కిసలాటతో పరారీలో ముగ్గురు టీవీకే ముఖ్య నేతలు

Canada: లారెన్స్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ

Canada: భారత్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని ముఠాపై కెనడా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఈ గ్యాంగ్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హత్యలు, కాల్పులు, దహనం, బెదిరింపులు వంటి చర్యల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నందువల్ల…

మరింత Canada: లారెన్స్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ

Amaravati: జీఎస్టీ 2.0 ప్రయోజనాల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం

Amaravati: రాష్ట్ర ప్రభుత్వం “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పేరుతో జీఎస్టీ 2.0 ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్…

మరింత Amaravati: జీఎస్టీ 2.0 ప్రయోజనాల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం

Hyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేల మొదటి రోజు విచారణ ముగింపు

Hyderabad: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసులో మొదటి రోజు విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్‌లో ప్రత్యక్షంగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన ఈ విచారణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య,…

మరింత Hyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేల మొదటి రోజు విచారణ ముగింపు