BJP Rajya Sabha Seats: రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇద్దరు కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ బిట్టులకు సీట్లు నిరాకరించి, తరుణ్ చుగ్, సతీష్ పూనియా వంటి సీనియర్లకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఏపీలోని 4 స్థానాల్లో టీడీపీ 3, జనసేన 1 స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. జూన్ 18న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
మరింత BJP Rajya Sabha Seats: ఇద్దరు కేంద్ర మంత్రులకు బీజేపీ షాక్.. రాజ్యసభ బరిలో 11 మంది అభ్యర్థులు..!Author: MAHAA News Desk
Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
Rajya Sabha Candidates: దేశవ్యాప్తంగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే (కర్ణాటక), తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (మధ్యప్రదేశ్), పవన్ ఖేరాలతో పాటు పలువురు సీనియర్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
మరింత Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..Horoscope Today: ఆ రాశుల వారికి ‘రాజయోగం’.. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం!
Horoscope Today: ఆ రాశుల వారికి ‘రాజయోగం’.. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ‘రాజయోగం’.. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం!Delhi: 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ..! ప్రాణాలు కాపాడే సేవలకు గంటా?
Delhi: ఢిల్లీ మాల్వీయనగర్ హోటల్ అగ్నిప్రమాదంలో 21 మంది మరణించారు. 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ అవుతున్న కాలంలో, కేవలం 3 నిమిషాల దూరంలో ఉన్న ఫైర్ స్టేషన్ నుండి సహాయం అందడానికి గంట సమయం పట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనుమతులు లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనలు మరియు అత్యవసర సేవల జాప్యం ఈ దారుణానికి కారణాలుగా నిలిచాయి.
మరింత Delhi: 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రి డెలివరీ..! ప్రాణాలు కాపాడే సేవలకు గంటా?Chandrababu: 2024 జూన్ 4.. ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు
Chandrababu: 2024 జూన్ 4 ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, విధ్వంసం నుండి వికాసం వైపు రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను ప్రజలు కూటమికి అప్పగించారని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా మార్చడమే తమ లక్ష్యమని, మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన ప్రకటించారు.
మరింత Chandrababu: 2024 జూన్ 4.. ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుBandla Ganesh: నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం?.. ప్రకాష్ రాజ్పై విరుచుకుపడ్డ బండ్ల గణేష్
Bandla Ganesh: తెలంగాణలో జనసేన పోటీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ ఎగతాళి చేయగా, నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రతి విషయంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వెవడివని, నీ అడ్రస్ ఏంటో చూసుకో అని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రకాష్ రాజుకు కేవలం 1200 ఓట్లు మాత్రమే వచ్చాయని, పవన్పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు.
మరింత Bandla Ganesh: నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం?.. ప్రకాష్ రాజ్పై విరుచుకుపడ్డ బండ్ల గణేష్Electrical Safety Tips: వర్షాకాలం వస్తోంది.. మీ ఇంటి ఎలక్ట్రికల్ వైరింగ్ సేఫేనా? కరెంట్ షాక్లు, షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
Electrical Safety Tips: వర్షాకాలంలో వచ్చే తేమ, నానిన గోడల వల్ల కరెంట్ షాక్లు, షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ముందే జాగ్రత్త పడాలి. పాత వైర్లు మార్చడం, బయటి స్విచ్ బోర్డులకు వాటర్ప్రూఫ్ కవర్లు వేయడం, గృహోపకరణాలకు ఎర్తింగ్ చెక్ చేయడం మరియు ఉరుములు వచ్చేటప్పుడు ఖరీదైన వస్తువులను అన్ప్లగ్ చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు.
మరింత Electrical Safety Tips: వర్షాకాలం వస్తోంది.. మీ ఇంటి ఎలక్ట్రికల్ వైరింగ్ సేఫేనా? కరెంట్ షాక్లు, షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక వృద్ధి.. అనుకూల స్థిరాస్తి లాభాలు!
Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక వృద్ధి.. అనుకూల స్థిరాస్తి లాభాలు!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి ఆర్థిక వృద్ధి.. అనుకూల స్థిరాస్తి లాభాలు!KTR: మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు
KTR: హైదరాబాద్ ప్రెస్క్లబ్ వేదికగా కేటీఆర్ 2027లో తన పాదయాత్ర ఖాయమని ప్రకటించారు. అందుకోసం ఇప్పటి నుంచే ఫిట్ అవుతున్నానని చమత్కరించారు. రేవంత్ రెడ్డి స్థాయికి బీఆర్ఎస్ లీడర్లు చాలని, తమకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసన్నారు. కేసీఆర్ తమ తురుపు ముక్క అని, సరైన టైమ్కు ఆయన వస్తారని.. ఆయనే తెలంగాణ ఓజీ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మరింత KTR: మా గుర్తు కారు.. ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసుChandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు
Chandrababu: గుంటూరు తక్కెళ్లపాడులో లలిత PVS ఆస్పత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వేల కోట్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అని, ప్రజలకు త్వరలోనే ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటి వద్దకే 42 రకాల వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు. మంచి ఆహారం, యోగా, ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
మరింత Chandrababu: ఆరోగ్యమే మహాభాగ్యం.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు