Amaravati: రెడ్ అలర్ట్… మరో మూడు గంటల్లో పిడుగులు

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు ప్రకారం, రానున్న మూడు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పిడుగులతో కురిసే…

మరింత Amaravati: రెడ్ అలర్ట్… మరో మూడు గంటల్లో పిడుగులు

Parthasarathi: గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు

Parthasarathi: రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను తీవ్రంగా వంచించిందని ఆయన…

మరింత Parthasarathi: గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు

Raghunandan rao: ప్రభుత్వం మాత్రం మూసీ పేరుతో రాజకీయాలు చేస్తోంది

Raghunandan rao: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకెళ్లిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మూసీ పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో…

మరింత Raghunandan rao: ప్రభుత్వం మాత్రం మూసీ పేరుతో రాజకీయాలు చేస్తోంది

Chennai: తొక్కిసలాటతో పరారీలో ముగ్గురు టీవీకే ముఖ్య నేతలు

తమిళనాడులోని కరూర్ జిల్లా వేలాయుధంపాళయంలో నటుడు విజయ్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన విషయం పెద్ద కలకలాన్ని రేపింది. ఈ సంఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి…

మరింత Chennai: తొక్కిసలాటతో పరారీలో ముగ్గురు టీవీకే ముఖ్య నేతలు

Canada: లారెన్స్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ

Canada: భారత్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని ముఠాపై కెనడా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఈ గ్యాంగ్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హత్యలు, కాల్పులు, దహనం, బెదిరింపులు వంటి చర్యల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నందువల్ల…

మరింత Canada: లారెన్స్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ

Amaravati: జీఎస్టీ 2.0 ప్రయోజనాల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం

Amaravati: రాష్ట్ర ప్రభుత్వం “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పేరుతో జీఎస్టీ 2.0 ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్…

మరింత Amaravati: జీఎస్టీ 2.0 ప్రయోజనాల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం

Hyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేల మొదటి రోజు విచారణ ముగింపు

Hyderabad: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసులో మొదటి రోజు విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్‌లో ప్రత్యక్షంగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన ఈ విచారణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య,…

మరింత Hyderabad: ఫిరాయింపు ఎమ్మెల్యేల మొదటి రోజు విచారణ ముగింపు

Sajjanar: చివరి ప్రయాణం సాధారణ బస్సులో

Sajjanar: నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర రోడ్డువాహన కార్పొరేషన్ (TSRTC) ఎండీగా పనిచేసిన వీసీ సజ్జనార్ ఇప్పుడు కొత్త బాధ్యతల వైపు పయనించబోతున్నారు. ఇటీవల రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారి బదిలీలు పెద్దగా జరిగాయి. ఈ నేపథ్యంలో సజ్జనార్‌ను హైదరాబాద్…

మరింత Sajjanar: చివరి ప్రయాణం సాధారణ బస్సులో

Konaseema: అలర్ట్ అలర్ట్.. హాఫ్ కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం

Konaseema: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అనూహ్యంగా వెనక్కి 500 మీటర్ల మేర తగ్గడం తీవ్ర కలకలాన్ని రేపింది. సముద్రం వెనక్కి వెళ్ళిన ప్రాంతమంతా ఇప్పుడు మోకాళ్ల లోతులోని ఒండ్రు మట్టితో నిండి ఉండటంతో, అంతర్వేది సహా చుట్టుపక్కల గ్రామాల…

మరింత Konaseema: అలర్ట్ అలర్ట్.. హాఫ్ కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం

Bandi sanjay: కార్యకర్తలకి సర్పంచ్ టికెట్లు.. బండి కీలక వ్యాఖ్యలు

Bandi sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సర్వసిద్ధమైందని ప్రకటించారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలను లక్ష్యంగా చేసుకుని, తన కార్యకర్తలను గెలిపించేందుకు మాత్రమే కాక, ప్రజలకు దేశపథక కేంద్ర నిధుల…

మరింత Bandi sanjay: కార్యకర్తలకి సర్పంచ్ టికెట్లు.. బండి కీలక వ్యాఖ్యలు