Chandrababu: విజయనగరం జిల్లా దత్తిలో జరిగిన సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “తాను 1995 సీఎంనని సహకరిస్తే సరే, లేకపోతే ఏం చేయాలో చేసి చూపిస్తాం” అంటూ వైసీపీ…
మరింత Chandrababu: విజయనగరం జిల్లా దత్తిలో సీఎం చంద్రబాబు హెచ్చరికలుAuthor: Saicharan koyagura
Delhi: గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు
Delhi: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుకు ఆమోదం తెలిపింది. డీఏలో 3 శాతం పెంపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జూలై 1 నుంచి అమలులోకి రానుంది. దీని వలన…
మరింత Delhi: గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుChandrababu: విజయనగరంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: రేపు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నిర్వహించనున్నారు. ఆయన గజపతినగరంలోని దత్తి ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి నేరుగా విశాఖపట్నానికి చేరవుతారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి కీలక…
మరింత Chandrababu: విజయనగరంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటనChandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్
Chandrababu: ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యం అని స్పష్టంగా తెలిపారు. గతంలో అమల్లో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు…
మరింత Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్Delhi: సీఎం చంద్రబాబు – అమిత్ షా భేటీ
Delhi: ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి అంశాలను ముందుకు తెచ్చి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై…
మరింత Delhi: సీఎం చంద్రబాబు – అమిత్ షా భేటీKarnataka: విచిత్ర ఘటన – మహిళల లోదుస్తుల దొంగ అరెస్టు
Karnataka: కర్ణాటకలోని హుబ్బళ్లి నగరంలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన స్థానికులను కలకలం రేపింది. మహిళల లోదుస్తులనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వికృత చేష్టల కారణంగా స్థానిక మహిళలు తీవ్ర భయాందోళనకు…
మరింత Karnataka: విచిత్ర ఘటన – మహిళల లోదుస్తుల దొంగ అరెస్టుChennai: ఎన్నూర్ థర్మల్ పవర్ స్టేషన్లో విషాదం
Chennai: చెన్నై సమీపంలోని ఎన్నూర్ పవర్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. థర్మల్ పవర్ స్టేషన్లో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో కట్టడం ఒక్కసారిగా కూలిపోవడంతో అనేకమంది కూలీలు పైభాగం నుంచి కిందపడిపోయారు. ఈ ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే…
మరింత Chennai: ఎన్నూర్ థర్మల్ పవర్ స్టేషన్లో విషాదంDelhi: 54 ప్రైవేట్ యూనివర్సిటీలకు నోటీసులు
Delhi: దేశవ్యాప్తంగా నిబంధనలు పాటించని ప్రైవేట్ యూనివర్సిటీలపై యూజీసీ (University Grants Commission) గట్టిగా చర్యలు ప్రారంభించింది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవసరమైన కీలక సమాచారాన్ని తమ వెబ్సైట్లలో బహిర్గతం చేయకపోవడంతో 54 ప్రైవేట్ యూనివర్సిటీలకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ…
మరింత Delhi: 54 ప్రైవేట్ యూనివర్సిటీలకు నోటీసులుTamilnadu: దారుణం.. తెలుగు యువతపై తమిళ్ పోలీసుల అత్యాచారం
Tamilnadu: తమిళనాడులో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తిరువన్నమలై జిల్లా ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. వాహనంపై అనుమానం వ్యక్తం చేసిన వారు అందులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతిని బలవంతంగా వాహనం నుంచి దింపారు.…
మరింత Tamilnadu: దారుణం.. తెలుగు యువతపై తమిళ్ పోలీసుల అత్యాచారంShobita: అక్కినేని అభిమానులకు పండగే.. సినిమా ఓకే చేసిన శోబిత
Shobita: నటి శోభిత ధూళిపాళపై వస్తున్న వదంతులకు ఆమె స్వయంగా ముగింపు పలికారు. నాగచైతన్యతో వివాహం అనంతరం నటనకు దూరమయ్యారని, ఇకపై సినిమాలు చేయరని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అంతేకాకుండా, గర్భవతి కావడంతో బయటకు రావడం లేదన్న కథనాలు కూడా…
మరింత Shobita: అక్కినేని అభిమానులకు పండగే.. సినిమా ఓకే చేసిన శోబిత