Amaravati: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సీఎం గ్రీన్ సిగ్నల్

Amaravati: ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు సీఎం యస్‌.జె.గన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీతో ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులలో ఆనందం నెలకొంది. అసిస్టెంట్ మెకానిక్ స్థాయి నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయి వరకు పదోన్నతులు అమలు కానున్నాయి.

ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఈయూ (Employees Union) హర్షం వ్యక్తం చేసింది. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆర్టీసీ ఈయూ అధ్యక్షుడు దామోదర్ ప్రకటన విడుదల చేశారు. దీతో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిబ్బందికి న్యాయం జరగనుందని, సంస్థలో సీనియారిటీ సమస్యలు కూడా సర్దుబాటు అవుతాయని ఆయన తెలిపారు.

🔹 ముఖ్యాంశాలు

✔ ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు అమలు

✔ అసిస్టెంట్ మెకానిక్ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు పదోన్నతులు

✔ ఉద్యోగుల్లో ఉత్సాహం, సీనియారిటీ సమస్యలకు పరిష్కారం

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *