Mithun Reddy

YSRCP MP Mithun Reddy: మిథున్ రెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్

YSRCP MP Mithun Reddy: జైలులో ప్రత్యేక సౌకర్యాల కోసం వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి వేసిన పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ పిటిషన్లపై విచారణ పూర్తయిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

సాయంత్రం కోర్టు తీర్పును ప్రకటించే అవకాశం ఉంది. మిథున్‌రెడ్డి జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం కోర్టు ఆదేశాలపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *