ఆందోళనలు, అభ్యంతరాల నడుమ దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది.
మరింత Damagundam radar centre: దామగుండం రాడార్ కేంద్రంపై వెనక్కి తగ్గని తెలంగాణ సర్కారుTag: Telugu news
దివ్వెల మాధురి రీల్ యాక్షన్.. కేసు పెట్టిన టీటీడీ అధికారులు
Tirumala: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్న దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దువ్వాడ శ్రీనివాస్తో సహజీవనం చేస్తున్న వ్యక్తిగత విషయాలను తెలుపుతూ తిరుమలలో సోషల్ మీడియాలో రీల్స్ ప్రచురించడం పై…
మరింత దివ్వెల మాధురి రీల్ యాక్షన్.. కేసు పెట్టిన టీటీడీ అధికారులుNampally: క్షమించు తల్లీ… హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Nampally: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు.
మరింత Nampally: క్షమించు తల్లీ… హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసంకమిటీల పేరుతో కాలయాపన.. మంద కృష్ణ కామెంట్స్
రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ.సీఎం రేవంత్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం కొనసాగుతున్న నియామకాలకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని కాంగ్రెస్ సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలని…
మరింత కమిటీల పేరుతో కాలయాపన.. మంద కృష్ణ కామెంట్స్Rice Price Hike: దేశంలో చుక్కలనంటిన బియ్యం ధరలు
Rice Price Hike: దేశంలో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. మరీ పండుగల వేళ పైపైకి చేరాయి.
మరింత Rice Price Hike: దేశంలో చుక్కలనంటిన బియ్యం ధరలురతన్ టాటాకు భారత్ రత్నా ఇవ్వాలి.. మహా కేబినెట్ తీర్మానం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.…
మరింత రతన్ టాటాకు భారత్ రత్నా ఇవ్వాలి.. మహా కేబినెట్ తీర్మానంరతన్ టాటా లవ్ స్టొరీ.. సినిమాను మించిన ట్విస్టులు
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. అయితే రతన్ టాటా అమెరికాలో జాబ్ చేస్తున్న…
మరింత రతన్ టాటా లవ్ స్టొరీ.. సినిమాను మించిన ట్విస్టులుచంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ.. చర్చించనున్నా కీలక అంశాలివే..
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాల పై నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అవెంటంటే.. ▪️ వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్…
మరింత చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ.. చర్చించనున్నా కీలక అంశాలివే..రతన్ టాటా ప్రస్థానం..
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.…
మరింత రతన్ టాటా ప్రస్థానం..భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త!
ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికాడంటే అందుకు కారణం.. లంచం ఇచ్చే వాళ్ళు వీడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి అనుకుని ఏసీబీకి పట్టిస్తారు. మరికొన్ని ఆఫీసుల తోటి ఉద్యోగులకు పడక వీరిని పట్టించాలన్న కోపంతో ఫోన్ చేస్తారు. కానీ ఓ చోట…
మరింత భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త!