Telangana High Court: ఒక కేసు విచారణలో సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేసినందుకు గాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు రూ. 50 వేల జరిమానా విధించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోర్టు ఆదేశాల విషయంలో నిర్లక్ష్యం వహించడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ జరిమానా మొత్తాన్ని హైకోర్టు సీజే రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశించడంతో ఈ పరిణామం అధికారుల వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
మరింత Telangana High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు షాక్.. భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పు.. సీజే రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని ఆదేశం!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలను హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. మే 13, 14 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఈ పరీక్ష జరిగింది. అభ్యర్థులు తమ హాల్టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్ నుండి తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మరింత TG: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలTRS: టీఆర్ఎస్ అంటే తెలంగాణ సెంటిమెంట్..!
TRS: కవిత ఏర్పాటు చేయబోతున్న ‘తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్)’ పార్టీ పేరుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గానే గుర్తుంచుకున్నారని, ఈ పేరు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉన్నందున వేరే ఎవరికీ కేటాయించవద్దని కోరింది. కాగా, ఈ పేరుపై ఈసీఐకి ఇప్పటివరకు దాదాపు 700 అభ్యంతరాలు రావడం విశేషం.
మరింత TRS: టీఆర్ఎస్ అంటే తెలంగాణ సెంటిమెంట్..!TG Journalists: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. జూన్ 17 నుండి కొత్త ఆర్టీసీ బస్ పాస్లు..!
TG Journalists: తెలంగాణ ప్రభుత్వం 2026-2028 కాలానికి కొత్త అక్రిడిటేషన్లు పొందిన జర్నలిస్టులకు రాయితీ బస్ పాస్లు ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీని కోరింది. ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముкуంద రెడ్డి రాసిన లేఖ ప్రకారం.. పాత పాస్ల గడువు జూన్ 16తో ముగియనుండగా, కొత్త పాస్లు 17.06.2026 నుండి 30.04.2028 వరకు చెల్లుబాటు అవుతాయి. జర్నలిస్టులు జూన్ 17 నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత TG Journalists: జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. జూన్ 17 నుండి కొత్త ఆర్టీసీ బస్ పాస్లు..!CM Revanth Reddy: బంగారం కంటే రంగారెడ్డి భూములకే డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
CM Revanth Reddy: బంగారం కంటే రంగారెడ్డి భూములకే డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మరింత CM Revanth Reddy: బంగారం కంటే రంగారెడ్డి భూములకే డిమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!Rain Alert: తెలంగాణకు వాన గండం.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరిక!
Rain Alert: తెలంగాణకు వాన గండం.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరిక!
మరింత Rain Alert: తెలంగాణకు వాన గండం.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరిక!Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా టార్గెట్..!
Revanth Reddy: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ టార్గెట్ అని చెప్తూ.. రూ. 61,000 కోట్ల లింకేజీలు, రూ. 2,000 కోట్ల సున్నా వడ్డీ నిధులు ఇచ్చామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 4,000 కోట్ల బకాయిలు పెట్టిందని, నాణ్యత లేని చీరలు ఇచ్చిందని విమర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా 27,000 స్కూళ్ల బాధ్యతలు, హైటెక్ సిటీలో రూ. 1000 కోట్ల భూమిని మహిళలకే కేటాయించామని సీఎం స్పష్టం చేశారు.
మరింత Revanth Reddy: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా టార్గెట్..!Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం.. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి!
Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం.. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి!
మరింత Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం.. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి!Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!
Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!
మరింత Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల్లో పెను సంచలనం.. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్!
Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల్లో పెను సంచలనం.. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్!
మరింత Meenakshi Natarajan: రాజ్యసభ ఎన్నికల్లో పెను సంచలనం.. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్!