అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు సౌత్ బాన్హామ్కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ప్రమాదం…
మరింత ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో ముగ్గురు తెలుగువారు మృతిTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Telangana:ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి.. వైస్ చైర్మన్గా పురుషోత్తం
ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని, వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
మరింత Telangana:ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి.. వైస్ చైర్మన్గా పురుషోత్తంPawan kalyan: ముత్యాలమ్మ విగ్రహ ద్వంశంపై పవన్ కళ్యాణ్ స హాట్ కామెంట్స్
సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం దేవస్థానంలో జరిగిన ఉగ్రవాదం అంశంపై బీపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహాపచారం అని అన్నారు. అమ్మవారి విగ్రహం కూల్చడం…
మరింత Pawan kalyan: ముత్యాలమ్మ విగ్రహ ద్వంశంపై పవన్ కళ్యాణ్ స హాట్ కామెంట్స్Rains: చెన్నైను వణికిస్తున్న భారీ వర్షాలు.. పలు రైళ్ళు రద్దు
చెన్నైను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. భారీ వర్షాలకు పలు రైళ్ళు, రోడ్డు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై, చెంగల్పేట, తిరువలూరు, కాంచీపురం జిల్లాల్లో ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసి ఉంచాలని ఆదేశాలు…
మరింత Rains: చెన్నైను వణికిస్తున్న భారీ వర్షాలు.. పలు రైళ్ళు రద్దుGirl dead body: గోనె సంచిలో బాలిక మృతదేహం.. మేడ్చల్ పీఎస్ పరిధిలో ఘటన
Girl dead body: గోనె సంచిలో బాలిక మృతదేహం.. మేడ్చల్ పీఎస్ పరిధిలో ఘటన
మరింత Girl dead body: గోనె సంచిలో బాలిక మృతదేహం.. మేడ్చల్ పీఎస్ పరిధిలో ఘటనPonnam Prabhakar: గురుకులాలకు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి
గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు ఈ 10 నెలల్లో పెట్టినవి కాదని, గత ప్రభుత్వ…
మరింత Ponnam Prabhakar: గురుకులాలకు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టండిTelangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నం
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
మరింత Telangana:గురుకులాలకు తాళాలేస్తే క్రిమినల్ కేసులు: మంత్రి పొన్నంDamagundam:దామగుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్శం కుస్థాపన చేశారు.
మరింత Damagundam:దామగుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనBreaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్
డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అన్ని కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ప్రారంభించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…
మరింత Breaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్ఇంకా ఎన్ని ఘోరాలు.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి
హైదరాబాద్ లో దారుణం జరిగింది.
మరింత ఇంకా ఎన్ని ఘోరాలు.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి