Byju Raveendran: ఒకప్పుడు $22 బిలియన్ల విలువైన ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ పూర్తిగా పతనమైంది. నిధుల మళ్లింపు, ఆస్తుల వివరాలు దాచడం వంటి కోర్టు ధిక్కరణ కేసులో వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు సింగపూర్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. భారతదేశంలో బీసీసీఐకి కట్టాల్సిన రూ. 158 కోట్ల బకాయిల కారణంగా ఎన్సిఎల్టి (NCLT) దివాలా ప్రక్రియను ప్రారంభించింది. ఫోర్బ్స్ ప్రకారం ప్రస్తుతం రవీంద్రన్ ఆస్తి విలువ జీరోకి పడిపోయింది.
మరింత Byju Raveendran: బైజూస్ అధినేతకు 6 నెలల జైలు! ₹1.8 లక్షల కోట్ల సామ్రాజ్యం ‘జీరో’ ఎలా అయింది?Tag: Business
mAadhaar: స్మార్ట్ఫోన్లలో ‘ఆధార్’ సేవలు ఇక మరింత సేఫ్.. కొత్త యాప్ ఫీచర్స్ ఇవే!
mAadhaar: స్మార్ట్ఫోన్లలో పాత ఎమ్-ఆధార్ (mAadhaar) యాప్ త్వరలోనే క్లోజ్ కానుంది. దానికి బదులుగా క్యూఆర్ షేరింగ్, ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ వంటి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన సరికొత్త ‘Aadhaar’ యాప్ను UIDAI అందుబాటులోకి తెచ్చింది. అలాగే మై ఆధార్ పోర్టల్లో ఉచిత డాక్యుమెంట్ అప్డేట్ గడువును జూన్ 14, 2027 వరకు పొడిగించారు.
మరింత mAadhaar: స్మార్ట్ఫోన్లలో ‘ఆధార్’ సేవలు ఇక మరింత సేఫ్.. కొత్త యాప్ ఫీచర్స్ ఇవే!SBI Bank Holidays: SBI ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుండి వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్..!
SBI Bank Holidays: మే 23 నుండి మే 28, 2026 వరకు వీకెండ్, బక్రీద్ సెలవులు మరియు ఉద్యోగుల 16 సూత్రాల డిమాండ్ల సమ్మె కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలు వరుసగా 6 రోజులు మూతపడనున్నాయి. అయితే, ఈ సమయంలో ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యూపీఐ (UPI) సేవలు ఎప్పటిలాగే పని చేస్తాయి.
మరింత SBI Bank Holidays: SBI ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుండి వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్..!Gold And Silver: కిలో బంగారానికి 30 లక్షల లాభం.. పెరగనున్న అక్రమ రవాణా ముప్పు..!
Gold And Silver: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారు వినియోగదారు అయిన భారతదేశం, దేశ ఆర్థిక స్థితిగతులను కాపాడుకోవడానికి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం ఇంకా వెండిపై దిగుమతి సుంకాలను (Import Tariffs) 6% నుండి ఏకంగా 15%కి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మరింత Gold And Silver: కిలో బంగారానికి 30 లక్షల లాభం.. పెరగనున్న అక్రమ రవాణా ముప్పు..!EPFO: పీఎఫ్ పెన్షన్ దారులకు అదిరిపోయే వార్త.. కనీస పెన్షన్ రూ. 3,000లకు పెంచే యోచనలో కేంద్రం!
EPFO: కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్-95 (EPS-95) కింద కనీస పెన్షన్ పరిమితిని రూ. 1,000 నుంచి రూ. 3,000కు పెంచే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే 58 ఏళ్లు నిండిన పెన్షనర్లకు నెలకు అధిక పెన్షన్ లభిస్తుంది, ఇది వారికి ఆర్థికంగా ఎంతో సహాయకారిగా మారుతుంది.
మరింత EPFO: పీఎఫ్ పెన్షన్ దారులకు అదిరిపోయే వార్త.. కనీస పెన్షన్ రూ. 3,000లకు పెంచే యోచనలో కేంద్రం!Bank Of Baroda: సీనియర్ సిటిజన్స్ కి ప్రీమియం అకౌంట్.. ఇంటి వధకే బ్యాంకింగ్ సేవలు..!
Bank Of Baroda: సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రీమియం అకౌంట్లను తీసుకొచ్చింది. ఏప్రిల్ 2026లో సీనియర్ సిటిజన్ల కోసం ‘bob సీనియర్ సిటిజన్ విశేష్ సమ్మాన్’ (bob Senior Citizen Vishesh Samman) అనే ప్రత్యేక ప్రీమియం సేవింగ్స్ అకౌంట్ను ప్రారంభించింది.
మరింత Bank Of Baroda: సీనియర్ సిటిజన్స్ కి ప్రీమియం అకౌంట్.. ఇంటి వధకే బ్యాంకింగ్ సేవలు..!Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన అసలు నిజం..?
Mutual Funds: ప్రస్తుత కాలంలో సంప్రదాయ పొదుపు పథకాల కంటే మ్యూచువల్ ఫండ్స్లో (Mutual Funds) పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
మరింత Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన అసలు నిజం..?April: నేటి నుంచే కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలు.. కీలక మార్పులు ఇవే!
దేశ పన్నుల చరిత్రలో నేడు ఒక కీలకమైన రోజు. ఆరు దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో, కేంద్ర ప్రభుత్వం April: ప్రతిపాదించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 నేటి నుండి (ఏప్రిల్ 1, 2026) దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం కావడంతో, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగిస్తూనే, కొన్ని విభాగాల్లో పన్ను భారాలను పెంచుతూ ఫైనాన్స్ చట్టం-2025 నిబంధనలను ఆదాయపు పన్ను విభాగం నోటిఫై చేసింది.
మరింత April: నేటి నుంచే కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలు.. కీలక మార్పులు ఇవే!Gold – Silver: యుద్ధం జరుగుతున్నా బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
Gold – Silver: యుద్ధం జరుగుతున్నా బంగారం, వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం మరియు వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయం. నేడు బంగారం ధర 5 శాతం, వెండి ధర 6 శాతం మేర పడిపోయింది. మార్కెట్ అస్థిరంగా ఉన్నందున పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మరింత Gold – Silver: యుద్ధం జరుగుతున్నా బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?New Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్.. మీ శాలరీ స్లిప్ మారబోతోంది.. ఈ 10 మార్పులు గమనించారా?
New Income Tax Rules: ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను నియమాల వల్ల ఉద్యోగుల జీతం లెక్కలు మారనున్నాయి. గిఫ్ట్లపై రూ. 15,000, భోజనంపై రూ. 200 పరిమితులు విధించారు. కంపెనీ ఇచ్చే కారు, ఇల్లు వంటి సౌకర్యాలపై పన్ను లెక్కింపులో కూడా మార్పులు వచ్చాయి. పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక ప్రణాళికను ఈ కొత్త రూల్స్కు అనుగుణంగా మార్చుకోవాలి.
మరింత New Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్.. మీ శాలరీ స్లిప్ మారబోతోంది.. ఈ 10 మార్పులు గమనించారా?