Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల స్కామ్లో రూ. 349 కోట్ల అవకతవకలు, హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు హైదరాబాద్లో 10 చోట్ల సోదాలు నిర్వహించి, ప్రధాన సూత్రధారి రాజ్కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ సిట్ (SIT) నాలుగు చార్జ్షీట్లు దాఖలు చేయగా, ఈడీ ఎంట్రీతో విచారణ మరింత వేగవంతమైంది.
మరింత Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ సంచలనం.. కింగ్ పిన్ రాజ్కసిరెడ్డి అరెస్ట్..!Tag: Andhra Pradesh News
Mahaa Conclave 2026: రాక్షసత్వానికి పరాకాష్ట జగన్ పాలన.. గొడ్డలి పార్టీ అంటేనే వైసీపీ డిఫెన్స్లో పడుతోంది!.. చింతకాయల విజయ్ నిప్పులు
Mahaa Conclave 2026: మహా కాన్క్లేవ్లో చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలన రాక్షసత్వానికి పరాకాష్ట అన్నారు. తమ కార్యకర్తలను గన్ పెట్టి బెదిరిస్తే స్టేషన్ పైనుంచి దూకేశారని, వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించి కూతురినే తప్పుదారి పట్టించిన క్రిమినల్ మైండ్ వైసీపీదని విమర్శించారు. అందుకే గొడ్డలి పార్టీ అంటే వైసీపీ భయపడుతోందన్నారు. అలాగే జగన్ లాగా తాము రుషికొండను కూల్చబోమన్నారు. లోకేశ్ చొరవతో గూగుల్ రాక వల్ల వైజాగ్ మారుతోందని, కార్యకర్తల కష్టాన్ని టీడీపీ ఎప్పుడూ గుర్తిస్తుందని విజయ్ స్పష్టం చేశారు.
మరింత Mahaa Conclave 2026: రాక్షసత్వానికి పరాకాష్ట జగన్ పాలన.. గొడ్డలి పార్టీ అంటేనే వైసీపీ డిఫెన్స్లో పడుతోంది!.. చింతకాయల విజయ్ నిప్పులుMahaa Conclave 2026: జగన్ తప్ప రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు! మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
Mahaa Conclave 2026: విజయవాడ మహా కాన్క్లేవ్లో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జగన్ తప్ప ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్ల రాష్ట్రానికి రూ. 21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, డీఎస్సీపై విపక్షాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే ప్రకాశం జిల్లాను విభజించి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు.
మరింత Mahaa Conclave 2026: జగన్ తప్ప రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు! మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిMaha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్లో మంత్రి నిమ్మల సంచలనం
Maha Conclave in Vijayawada: మహా కాంక్లేవ్లో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీని గొడ్డలి పార్టీగా, కూటమిని నాగలిగా పోల్చారు. జగన్ హయాంలో ఒక్క రూపాయి పెంచని దివ్యాంగుల పెన్షన్ను కూటమి రూ. 6,000 చేసిందన్నారు. జగన్ అక్రమంగా రూ. 43,000 కోట్లు సంపాదించారని విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు మార్చి 2నాటికే పూర్తయ్యాయని, 2027 పుష్కరాల లోపు ప్రాజెక్ట్ పూర్తి చేసి పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే జగన్ ప్రారంభించిన వెలిగొండలో ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు.
మరింత Maha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్లో మంత్రి నిమ్మల సంచలనంAmaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!
Amaravati: అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ విభజన చట్టం సవరించిన తర్వాత కేంద్రం ఏపీకి భారీ ప్యాకేజీ ఇచ్చింది. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు (రూ.1,299 కోట్లు), క్వార్టర్ల (రూ.1,235 కోట్లు) నిర్మాణానికి మోడీ క్యాబినెట్ ఓకే చెప్పింది. మూడేళ్లలో పూర్తికానున్న ఈ గ్రీన్ బిల్డింగ్ కాంప్లెక్స్ కోసం 2018లోనే 22.53 ఎకరాలు కేటాయించగా, కూటమి ప్రభుత్వం దీనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. మరోవైపు అహ్మదాబాద్లో 6 కిమీ మెట్రో విస్తరణకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
మరింత Amaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!
Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!
మరింత Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!
Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!
మరింత Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం!
Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం!TTD: ‘శ్రీవారి అంగప్రదక్షిణ’ ఈ-డిప్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదల..!
TTD: జూన్ 13న తిరుమలలో జరిగే శ్రీవారి అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన ఈ-డిప్ టికెట్ల రిజిస్ట్రేషన్ జూన్ 11న ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ అవకాశం కేవలం తిరుపతి అర్బన్, రూరల్, తిరుమల, చంద్రగిరి, రేణిగుంట మండలాల స్థానిక భక్తులకు మాత్రమే వర్తిస్తుందని టీటీడీ స్పష్టం చేసింది.
మరింత TTD: ‘శ్రీవారి అంగప్రదక్షిణ’ ఈ-డిప్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదల..!Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!
Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!
మరింత Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!