Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటల సమయం!Tag: Andhra Pradesh News
Gold Crown Missing: గుడివాడ వెంకన్న ‘బంగారు కిరీటం’ బ్యాంకులో తాకట్టు..!
Gold Crown Missing: గుడివాడలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు.. భక్తుడు మాటూరి సుబ్బారావు ₹70 లక్షలతో సమర్పించిన బంగారు కిరీటాన్ని గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకులో ₹38 లక్షలకు తాకట్టు పెట్టారు. నిలదీసిన దాతకు అబద్ధాలు చెప్పారు. ఇది ప్రైవేట్ ఆలయం కావడంతో కోర్టు ద్వారా తేల్చుకోవాలని పోలీసులు సూచించగా, దేవుడి సొత్తును పక్కదారి పట్టించిన కమిటీపై భక్తులు మండిపడుతున్నారు.
మరింత Gold Crown Missing: గుడివాడ వెంకన్న ‘బంగారు కిరీటం’ బ్యాంకులో తాకట్టు..!Chandrababu Naidu: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతులు!
Chandrababu Naidu: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతులు!
మరింత Chandrababu Naidu: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతులు!Pawan Kalyan: మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
Pawan Kalyan: మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
మరింత Pawan Kalyan: మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాంChandrababu Naidu: తిరుపతి గంగమ్మ కు బాబు పట్టు వస్త్రాలు..!
Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని, జాతర ఉత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
మరింత Chandrababu Naidu: తిరుపతి గంగమ్మ కు బాబు పట్టు వస్త్రాలు..!Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’.. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే.. జాగ్రత్త!
Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’.. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే.. జాగ్రత్త!
మరింత Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’.. రానున్న 5 రోజులు నిప్పుల కొలిమే.. జాగ్రత్త!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Abhinay Darshan: కట్ చేస్తే సినిమా స్క్రిప్ట్.. డబ్బులిచ్చి మరీ తనపై దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ దర్శన్!
Abhinay Darshan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ అభినయ్ దర్శన్పై హత్యాయత్నం జరిగిందన్న వార్త పూర్తి అబద్ధమని పోలీసులు నిరూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కోసం, గిరిజన యువకులకు ఫోన్పే ద్వారా డబ్బులిచ్చి తనపై దాడి జరిగినట్లు అభినయ్ దర్శన్ నటింపజేశాడు. వైద్య పరీక్షల్లో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మరింత Abhinay Darshan: కట్ చేస్తే సినిమా స్క్రిప్ట్.. డబ్బులిచ్చి మరీ తనపై దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ దర్శన్!Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం!
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం!Chandrababu: మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.262 కోట్లు.. నెల్లూరు జిల్లాలో 60 శాతం సబ్సిడీతో బోట్లు!
Chandrababu: నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో సీఎం చంద్రబాబు ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించి, 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని (కుటుంబానికి రూ.20 వేలు) విడుదల చేశారు. మన సముద్ర తీరంలో ఇతర రాష్ట్రాల బోట్లను రానివ్వకుండా శాటిలైట్ నిఘా పెడుతున్నట్లు చెప్పారు. అలాగే రూ.288 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 87% పూర్తయ్యాయని, మత్స్యకారులకు 60% సబ్సిడీతో మెకనైజ్డ్ బోట్లు ఇస్తామని సీఎం ప్రకటించారు.
మరింత Chandrababu: మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.262 కోట్లు.. నెల్లూరు జిల్లాలో 60 శాతం సబ్సిడీతో బోట్లు!