indigo airlines:

indigo airlines: ఇండిగో విమానానికి త‌ప్పిన ముప్పు

indigo airlines:ముంబై నగ‌రం నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్న ఇండిగో విమానానికి భారీ ముప్పు త‌ప్పింది. విమానంలో ఒక్క‌సారికి సాంకేతిక‌లోపం ఏర్ప‌డింది. దీంతో అప్ర‌మ‌త్తమైన పైలెట్.. హైద‌రాబాద్ ఏటీసీ నుంచి అనుమ‌తి తీసుకొని శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో 144 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.

indigo airlines:సుర‌క్షితంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ కావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవ‌ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమాన ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్న త‌రుణంలో ఈ ప‌రిణామం చోటుచేసుకోవ‌డంతో తొలుత అంద‌రిలో ఆందోళ‌న నెల‌కొన్న‌ది. ఆ త‌ర్వాత క్షేమంగా ల్యాండ్ అవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Borugadda Anil: బోరుగడ్డ నుంచి నిజాలు కక్కిస్తున్న పోలీసులు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *