Chandrababu: విజయనగరంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: రేపు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నిర్వహించనున్నారు. ఆయన గజపతినగరంలోని దత్తి ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి నేరుగా విశాఖపట్నానికి చేరవుతారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి కీలక భేటీ నిర్వహించనున్నారు. కార్యక్రమాలు ముగిశాక సాయంత్రం అమరావతికి తిరిగి పయనం చేస్తారు.

ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వ పనులపై అవగాహన పెంచడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ముఖ్య లక్ష్యం గా ఉంది.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *