Delhi: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ వద్ద రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయి లభ్యమైంది. కస్టమ్స్ అధికారులు ఆమె లగేజీని…
మరింత Delhi: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్ సీజ్: నకిలీ NIA అధికారిణి అరెస్ట్Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Mahesh Kumar goud: ఎగ్జిట్ పోల్స్ పై పిసిసి చీఫ్ షాకింగ్ కామెంట్స్
Mahesh Kumar goud: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై…
మరింత Mahesh Kumar goud: ఎగ్జిట్ పోల్స్ పై పిసిసి చీఫ్ షాకింగ్ కామెంట్స్Nara lokesh: అధికారంలో ఉన్నామని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు
Nara lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రి నారా లోకేశ్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…
మరింత Nara lokesh: అధికారంలో ఉన్నామని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదుJubliee hills: జూబ్లీహిల్స్ లో గెలిచేది ఈ పార్టీనే.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్
Jubliee hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ సర్వే సంస్థలు విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, ఈసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని తేలింది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 46 శాతం ఓటు…
మరింత Jubliee hills: జూబ్లీహిల్స్ లో గెలిచేది ఈ పార్టీనే.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్Delhi: బాంబ్ బ్లాస్ట్ మృతులకు 10 లక్షలు
Delhi: ఢిల్లీ పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ దారుణంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా (సానుభూతి నిధి)ను అందజేయాలని నిర్ణయించింది. పేలుడులో శాశ్వత…
మరింత Delhi: బాంబ్ బ్లాస్ట్ మృతులకు 10 లక్షలుDelhi: ఎర్రకోట బ్లాస్ట్ పై పాక్ మీడియా ఏమందంటే..
Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పాకిస్థాన్ మీడియా ఈ సంఘటనను విస్తృతంగా ప్రచురించింది. డాన్, జియో న్యూస్, ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్, ది న్యూస్ ఇంటర్నేషనల్, పాకిస్థాన్ టుడే వంటి…
మరింత Delhi: ఎర్రకోట బ్లాస్ట్ పై పాక్ మీడియా ఏమందంటే..Delhi: ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రపంచ దేశాల స్పందన ఇదే..!
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన భయానక కారు పేలుడు దేశాన్ని కుదిపేసింది. చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో హర్యానా రిజిస్ట్రేషన్ గల కారులో అకస్మాత్తుగా జరిగిన భారీ పేలుడు వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా,…
మరింత Delhi: ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రపంచ దేశాల స్పందన ఇదే..!jubliee hills By elections 2025: ముగ్గురికీ ప్రతిష్ఠాత్మకమే.. జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలిచినా ప్రభావం తీవ్రం
jubliee hills By elections 2025: జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలిచినా ప్రభావం తీవ్రం
మరింత jubliee hills By elections 2025: ముగ్గురికీ ప్రతిష్ఠాత్మకమే.. జూబ్లీహిల్స్లో ఏ పార్టీ గెలిచినా ప్రభావం తీవ్రంMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEJubilee Hills By Poll: ఓటేసిన మాగంటి సునీత.. మొరాయిస్తున్న ఈవీఎంలు
Jubilee Hills By Poll: ఓటేసిన మాగంటి సునీత.. మొరాయిస్తున్న ఈవీఎంలు
మరింత Jubilee Hills By Poll: ఓటేసిన మాగంటి సునీత.. మొరాయిస్తున్న ఈవీఎంలు