ISRO: ఒకప్పుడు రాకెట్ భాగాలను సైకిల్పై తీసుకెళ్లిన రోజులు మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చరిత్రలో ఉన్నాయి.
మరింత ISRO: సైకిల్ నుండి ‘బాహుబలి 2’ స్థాయికి ఇస్రో.. చరిత్ర సృష్టిస్తున్న భారత అంతరిక్ష శక్తి!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Weekly Horoscope: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి వారఫలాలు
మరింత Weekly Horoscope: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి వారఫలాలుModi: తిరువనంతపురంలో బీజేపీ చారిత్రాత్మక విజయం: స్పందించిన మోదీ
Modi: తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేరళ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా ఆయన అభివర్ణించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ను ఓడించడంలో క్షేత్రస్థాయిలో బీజేపీ…
మరింత Modi: తిరువనంతపురంలో బీజేపీ చారిత్రాత్మక విజయం: స్పందించిన మోదీVasamshetti Subash: రెడ్ బుక్’ పేరు వింటేనే కొడాలి నానికి వణుకు
Vasamshetti Subash: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రెడ్ బుక్’ అనే పేరు వినగానే కొడాలి నాని గజగజ వణికిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం అమరావతిలో…
మరింత Vasamshetti Subash: రెడ్ బుక్’ పేరు వింటేనే కొడాలి నానికి వణుకుMessi: తెలుగువారిని కలవడం సంతోషంగా ఉంది:
Messi: హైదరాబాద్ నగరానికి వచ్చి తెలుగు ప్రజలను కలవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అన్నారు. తెలుగు ప్రజలు చూపిన అపూర్వమైన అభిమానం తనకు మరింత శక్తి, ప్రోత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. మెస్సీ…
మరింత Messi: తెలుగువారిని కలవడం సంతోషంగా ఉంది:Purandeshwari: తండ్రి రుణం కొంతమేర తీర్చుకోగలిగాను
Purandeshwari: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముద్ర శాశ్వతమైనదని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని చారిత్రక ఘట్టమైన 1984 ఆగస్టు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంపై విక్రమ్…
మరింత Purandeshwari: తండ్రి రుణం కొంతమేర తీర్చుకోగలిగానుVande Bharat: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక వంటకాలు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Vande Bharat: వందే భారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇకపై స్థానిక వంటకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శనివారం రైల్ భవన్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని…
మరింత Vande Bharat: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక వంటకాలు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్Hyderabad: నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డు
Hyderabad: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రహ్మణి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ ‘బిజినెస్ టుడే’ ఏటా అందించే ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.…
మరింత Hyderabad: నారా బ్రహ్మణికి ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డుHyderabad: మెస్సీ టీంపై సింగరేణి ఆర్ఆర్ టీమ్ ఘన విజయం
Hyderabad: అపర్ణ మెస్సీ టీమ్పై సింగరేణి ఆర్ఆర్ టీమ్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో సింగరేణి ఆర్ఆర్ జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింగరేణి ఆర్ఆర్ జట్టు…
మరింత Hyderabad: మెస్సీ టీంపై సింగరేణి ఆర్ఆర్ టీమ్ ఘన విజయంKerala: శబరిమలలో ప్రమాదం – ఏపీ భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
Kerala: శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ దిగుతున్న సమయంలో అదుపుతప్పిన ట్రాక్టర్ భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 మంది భక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికార యంత్రాంగం సహాయక చర్యలు…
మరింత Kerala: శబరిమలలో ప్రమాదం – ఏపీ భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్