MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVECategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Mahaa Bhakti: మహా భక్తి ఛానల్ ఆవిష్కరణ సందర్భంగా వినూత్న రీతిలో మహా గ్రూప్ నకు శుభాకాంక్షలు
Mahaa Bhakti: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లిప్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ మహా గ్రూప్ చెర్మెన్ మారేలా వంశీ కృష్ణకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు.
మరింత Mahaa Bhakti: మహా భక్తి ఛానల్ ఆవిష్కరణ సందర్భంగా వినూత్న రీతిలో మహా గ్రూప్ నకు శుభాకాంక్షలుCrime Story: పెద్ద ప్లానే! చంపేసి.. సూట్ కేస్ లో పెట్టేశారు.. కట్ చేస్తే..
Crime Story: ఒక మహిళను హత్య చేసి . . సూట్ కేస్ లో పెట్టి నదిలో పారేసే ప్లాన్ చేశారు తల్లీకూతుళ్లు . . చివరికి ఏమైందో ఈ స్టోరీలో తెలుసుకోవచ్చు
మరింత Crime Story: పెద్ద ప్లానే! చంపేసి.. సూట్ కేస్ లో పెట్టేశారు.. కట్ చేస్తే..Horoscope Today: మహాదేవుని ఆశీస్సులు మీపై ఉంటాయి.. అంతా మంచే జరుగుతుంది
Horoscope Today: మహా శివరాత్రి మంచే జరుగుతుంది.. ఈరోజు రాశిఫలాలు ఇలా . .
మరింత Horoscope Today: మహాదేవుని ఆశీస్సులు మీపై ఉంటాయి.. అంతా మంచే జరుగుతుందిAP news: వైసీపీకి భారీ ఎదురుదెబ్బ – ఒంగోలు, తిరుపతిలో కార్పొరేటర్లు జంప్..
Ap news: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు మరియు తిరుపతి నగరపాలక
మరింత AP news: వైసీపీకి భారీ ఎదురుదెబ్బ – ఒంగోలు, తిరుపతిలో కార్పొరేటర్లు జంప్..Cm chandrababu; కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. 15 వేలు ఆరోజునుంచే
సూపర్-6 హామీల అమలుపై ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రధాన ప్రకటనలు:
తల్లికి వందనం పథకం – మే నెలలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
అన్నదాత పథకం – తల్లికి వందనం అమలుకు వెంటనే ఇది ప్రారంభమవుతుందని తెలిపారు.
డీఎస్సీ నిర్వహణ – విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేస్తామని ప్రకటించారు.
తల్లికి వందనం పథకం ప్రయోజనం – ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, ప్రతి ఒక్కరికి రూ.15,000 చొప్పున అందజేస్తామని తెలిపారు.
రైతు భరోసా – రైతన్నకు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి మూడు విడతల్లో రూ.20,000 అందజేస్తామని ప్రకటించారు.
మత్స్యకారుల సంక్షేమం – చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సాయం అందజేస్తామని వివరించారు.
ఈ ప్రకటనలతో ప్రభుత్వం తమ హామీల అమలుపై స్పష్టత ఇచ్చిందని, ప్రజలకు మేలు చేసే విధంగా అన్ని పథకాలనూ వరుసగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
మరింత Cm chandrababu; కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. 15 వేలు ఆరోజునుంచేAP news; ఏపీ ఫైబర్నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యకు బాధ్యతలు
Ap news; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏపీ ఫైబర్నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు
మరింత AP news; ఏపీ ఫైబర్నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యకు బాధ్యతలుSuitcase Murder: అత్తని చంపిన కోడలు.. మృతదేహాన్ని సూట్కేసులో కుక్కి..
Suitcase Murder: కోల్కతాలోని కుమార్తులి సమీపంలోని గంగా ఘాట్ నుండి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది.
మరింత Suitcase Murder: అత్తని చంపిన కోడలు.. మృతదేహాన్ని సూట్కేసులో కుక్కి..PM Kisan Yojana: PM కిసాన్ 19వ విడత అందలేదా? కారణం ఏమిటో.. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలుసుకోండి
PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాన్ యోజన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
మరింత PM Kisan Yojana: PM కిసాన్ 19వ విడత అందలేదా? కారణం ఏమిటో.. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలుసుకోండిViral Video: మనువరాలి ముందు చిన్న పిల్లాడిలా నటించిన 96 ఏళ్ల తాత.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: తాతామామలకు మనవళ్లపై అపారమైన ప్రేమ ఉంటుందనేది రహస్యం కాదు.
మరింత Viral Video: మనువరాలి ముందు చిన్న పిల్లాడిలా నటించిన 96 ఏళ్ల తాత.. వైరల్ అవుతున్న వీడియో..