supreme court

Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట

Supreme Court: తెలంగాణ ప్రభుత్వంకి సుప్రీమ్ కోర్ట్ లో ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ని రాదు చేయాలి అంటూ వేసిన పిటీషన్ ని కొట్టివేస్తూ సుప్రీమ్ కోర్ట్ తిరుపుని ఇచ్చింది. 2022 లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 2024 లో ఇచ్చిన గ్రూప్-1  నోటిఫికేషన్ చట్ట విరుద్దమంటూ అంతే కాకుండా 2024 గ్రూప్ -1 ప్రిలిమ్స్  పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మైన్స్ ని కూడా వాయిదా వేయాలి అని తెలంగాణ హై కోర్ట్ లో పిటీషన్ వేయగా దాని కొట్టివేసింది. దింతో హైకోర్ట్ ని సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్ట్ లో అభ్యర్థులు పిటీషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. పిటీషన్ వేసినవారిలో మెయిన్స్ పాస్ అయినవారు లేనందున. వాయిదా అవసరం లేదని స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరం అని వెల్లడించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *