KTR: హరీష్ రావుకు సెట్ నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ, హరీష్ రావుకు SIT నోటీసులు ఇవ్వడం పూర్తిగా రాజకీయ వేధింపులలో భాగమేనని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, లొట్టపీసు కేసు అంటూ విచారణలు–కమిషన్ల పేరుతో బీఆర్ఎస్ నేతలను…
మరింత KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు, లొట్టపీసు కేసుAuthor: Saicharan koyagura
Cm chandrababu: విదేశీ విద్య అభ్యసించేవారికి ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు
Cm chandrababu: జ్యూరిచ్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 20 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరై ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తమ పాత్ర ఎంతో ముఖ్యమని పాల్గొన్న ఎన్నార్టీలకు తెలిపా ప్రపంచవ్యాప్తంగా…
మరింత Cm chandrababu: విదేశీ విద్య అభ్యసించేవారికి ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలుPm modi: నా సోదరుడు షేక్ మహ్మద్
Pm modi: భారత్–యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తూ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం భారత్ చేరుకున్నారు. సాధారణ ప్రోటోకాల్ను పక్కనపెట్టి, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి అతిథికి…
మరింత Pm modi: నా సోదరుడు షేక్ మహ్మద్Karnataka DGP: కర్ణాటక డిజిపి రాసలీలలు
Karnataka DGP: కర్నాటకలో సీనియర్ పోలీసు అధికారి అయిన డీజీపీ స్థాయి రాంచంద్రరావు పేరు కలిగిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. ఈ వివాదాస్పద వీడియోల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనలో ప్రకంపనలు సంచలనం రేపాయి. అధికార…
మరింత Karnataka DGP: కర్ణాటక డిజిపి రాసలీలలుPvn: వైసిపి అనేక అక్రమాలకు పాల్పడింది
Pvn: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పూర్ణచంద్ర మాధవ్ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్పై స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. అవినీతికి కేవలం లిక్కర్ స్కామ్ మాత్రమే ఉదాహరణ…
మరింత Pvn: వైసిపి అనేక అక్రమాలకు పాల్పడిందిMaoist: భారీ ఎన్కౌంటర్ ఆరుగురు స్పాట్..
Maoist: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులపై భారీ ఎన్కౌంటర్ నిర్వహించాయి. భోపాలపట్నం–ఫర్సేగఢ్ ప్రాంతంలోని అడవి, కొండలు చుట్టూ ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్ జనవరి 17 ఉదయం ప్రారంభమై 18 సాయంత్రం వరకు కొనసాగింది. మావోయిస్టుల…
మరింత Maoist: భారీ ఎన్కౌంటర్ ఆరుగురు స్పాట్..Mp kalisheytti: రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటున్నారు
Mp kalisheytti: బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ రెండు పార్టీల అజెండా ఒకటేనని, గోదావరి జలాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ…
మరింత Mp kalisheytti: రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటున్నారుHigh court: ఫిబ్రవరి 20వ తేదీలోపు లిఖితపూర్వక సమాధానం దాఖలు చేయాలి
High court: హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లను…
మరింత High court: ఫిబ్రవరి 20వ తేదీలోపు లిఖితపూర్వక సమాధానం దాఖలు చేయాలిRenu Desai: ఐదు కుక్కలు కరిస్తే, అన్ని కుక్కలను చంపేస్తారా?
Renu Desai: వీధి కుక్కలను చంపడంపై సినీనటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలను వ్యతిరేకిస్తున్నవారికి పిచ్చి పట్టినట్టుందని ఆమె వ్యాఖ్యానించారు. వంద కుక్కల్లో ఐదు కుక్కలు కరిస్తే, అన్ని కుక్కలను చంపేయాలనే ఆలోచన ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు.…
మరింత Renu Desai: ఐదు కుక్కలు కరిస్తే, అన్ని కుక్కలను చంపేస్తారా?Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు
Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. కోడుమూరు వందనం ఎత్తిపోతల పథకం రెండో దశకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతానికి నీరు అందించేలా మాట ఇచ్చామని, దాని కోసం దగ్గరుండి మొదటి దశ పనులను…
మరింత Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు