Kavita: షాకింగ్ ఘటన.. హరీష్ రావు ఇంటికెళ్లిన కవిత

Kavita: మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు మరణం నేపథ్యంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హరీశ్ రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలుసుకొని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి దుఃఖంలో తాము భాగస్వాములమని కవిత తెలిపారు.…

మరింత Kavita: షాకింగ్ ఘటన.. హరీష్ రావు ఇంటికెళ్లిన కవిత

Kishan Reddy: జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయట్లేదు?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో AIMIM ఎందుకు పోటీ చేయడం లేదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. AIMIM సాధారణంగా హైదరాబాద్‌కు చెందిన పలు నియోజకవర్గాల్లో బలంగా పోటీ చేస్తుంటే, జూబ్లీహిల్స్‌ వంటి కీలక సీటులో ఎందుకు దూరంగా ఉంటుందో ప్రజలకు…

మరింత Kishan Reddy: జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయట్లేదు?

R. Krishnaiah: ఇదే నా చివరి కోరిక.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఆర్ కృష్ణయ్య

R. Krishnaiah: బీసీల హక్కులు, రిజర్వేషన్లు కోసం జీవితాంతం పోరాడతానని బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే తన చివరి కోరిక అని తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, బీసీ ఉద్యమం…

మరింత R. Krishnaiah: ఇదే నా చివరి కోరిక.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఆర్ కృష్ణయ్య

Cricket: మహిళల ప్రపంచ కప్ 2025: దూకుడుగా దూసుకుపోయిన ఆస్ట్రేలియా

Cricket: మహిళల ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా జట్టు రన్‌ వేగాన్ని పెంచుతూ దూకుడుగా ఆడుతోంది. మ్యాచ్ ప్రారంభం నుంచే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా, తొలి 20 ఓవర్లలోనే 135/1 స్కోర్‌ను సాధించింది. ఈ దశలో ఫోబీ లిచ్‌ఫీల్డ్…

మరింత Cricket: మహిళల ప్రపంచ కప్ 2025: దూకుడుగా దూసుకుపోయిన ఆస్ట్రేలియా

Hyderabad: అజారుద్దీన్‌కు మంత్రి పదవి — ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాజీ క్రికెటర్ మహమ్మద్‌ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. బీజేపీ…

మరింత Hyderabad: అజారుద్దీన్‌కు మంత్రి పదవి — ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

Ponnam Prabhakar: సమావేశాలకే పరిమితం కావడం బాధాకరం

Ponnam Prabhakar: వర్షాల ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా భారీ…

మరింత Ponnam Prabhakar: సమావేశాలకే పరిమితం కావడం బాధాకరం

Anagani satyaprasad: పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.25 వేలు

Anagani satyaprasad: మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లెలో మున్సిపల్ కార్యాలయంలో తుఫాన్‌ నష్టం, సహాయక చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి అనగాని…

మరింత Anagani satyaprasad: పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.25 వేలు

Amaravati: ఆర్టీఓ చలాన్’ పేరుతో కొత్త సైబర్ మోసం.. జాగ్రత్త సుమా

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకమైన సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ‘ఆర్‌టీవో చలాన్’ పేరుతో నకిలీ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతూ వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు దాడి చేస్తున్నారు. ఈ మెసేజ్‌లో పంపుతున్న ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ హ్యాక్…

మరింత Amaravati: ఆర్టీఓ చలాన్’ పేరుతో కొత్త సైబర్ మోసం.. జాగ్రత్త సుమా

Google: ఏఐ తోటి 100 బిలియన్ డాలర్లు.. అదరగొట్టిన గూగుల్

Google: టెక్ ప్రపంచంలో మరో మైలురాయిని దాటింది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్. కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి — ఒక్క త్రైమాసికంలోనే $100 బిలియన్ (₹8.80 లక్షల కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్…

మరింత Google: ఏఐ తోటి 100 బిలియన్ డాలర్లు.. అదరగొట్టిన గూగుల్

Rahul Gandhi: ఓట్లు వేస్తామంటే మోదీ డ్యాన్స్ కూడా చేస్తారు

Rahul Gandhi:బీహార్ ఎన్నికల వేడిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం మోదీ ఏ హద్దుకైనా వెళ్తారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు ముజఫర్‌పూర్ జిల్లాలోని సక్రా నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో…

మరింత Rahul Gandhi: ఓట్లు వేస్తామంటే మోదీ డ్యాన్స్ కూడా చేస్తారు