Kakinada:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడినా, వచ్చే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు…
మరింత Kakinada: తుఫాన్ ఎఫెక్ట్.. రెండో ప్రమాద హెచ్చరికAuthor: Saicharan koyagura
Dk shivakumar: ఐక్యంగా ఎదుర్కొంటాం
Dk shivakumar:కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అసెంబ్లీ సమావేశాల వరకే పరిమితం కాదని, ఎల్లప్పుడూ కొనసాగుతుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. తమ ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మీడియానే అలాంటి కథనాలను సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ…
మరింత Dk shivakumar: ఐక్యంగా ఎదుర్కొంటాంChennai: అతలాకుతలమైన చెన్నై
Chennai: దిత్వా తుఫాన్ ప్రభావంతో Chennai సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి రవాణా తీవ్రంగా నిలిచిపోయింది. ముఖ్యంగా సబ్వేల్లో నీరు నిల్వ ఉండటంతో వాటిని తాత్కాలికంగా మూసివేశారు. వాతావరణ…
మరింత Chennai: అతలాకుతలమైన చెన్నైTirumala: వైకుంఠ దర్శనానికి 9.95 లక్షల మంది బుకింగ్
Tirumala:తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్లైన్లో నిర్వహించిన రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈసారి భక్తులు భారీగా స్పందించడంతో మూడో రోజునే రికార్డు స్థాయిలో నమోదు జరిగింది. ఒక్క మూడో రోజు మాత్రమే 9.95 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.…
మరింత Tirumala: వైకుంఠ దర్శనానికి 9.95 లక్షల మంది బుకింగ్Nara lokesh:పార్టీయే సుప్రీం… కష్టపడిన వారే పెద్దస్థాయికి ఎదుగుతారు”
Nara lokesh:మండల, గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులుగా ఎదగాలన్నదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, పార్టీలో కష్టపడిన వారికే ఉన్నత పదవులు వస్తాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా…
మరింత Nara lokesh:పార్టీయే సుప్రీం… కష్టపడిన వారే పెద్దస్థాయికి ఎదుగుతారు”Ponnam Prabhakar:2047 విజన్తో ముందుకు సాగుతుంది
Ponnam Prabhakar: ఎన్నికల్లో విజయం సాధించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు హుస్నాబాద్కు పర్యటనకు వస్తున్నారు. ఈ సభ ఉమ్మడి కరీంనగర్తో పాటు సిద్దిపేట, హనుమకొండ జిల్లాల ప్రజలకు కూడా అత్యంత ప్రాధాన్యంగా మారింది.…
మరింత Ponnam Prabhakar:2047 విజన్తో ముందుకు సాగుతుందిHyderabad:వారికి ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారు?
Hyderabad:తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పలు ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ కేడర్లో కొనసాగించిన విషయంలో హైకోర్టు అసంతృప్తి తెలిపింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు ఇచ్చారో…
మరింత Hyderabad:వారికి ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారు?Amaravati: వైసీపీ హయాంలో తొలగించిన కానిస్టేబుల్కు మళ్లీ ఉద్యోగం
Amaravati: వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్కు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం లభించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయన్ను మళ్లీ సేవలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఈరోజు అధికారిక ఉత్తర్వులు…
మరింత Amaravati: వైసీపీ హయాంలో తొలగించిన కానిస్టేబుల్కు మళ్లీ ఉద్యోగంRenuka: పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చిన రేణుకా చౌదరి
Renuka:కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పార్లమెంట్ సమావేశాలకు ఒక కుక్కపిల్లను తీసుకుని రావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కారులో ఆమె వెంట కుక్కపిల్ల…
మరింత Renuka: పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చిన రేణుకా చౌదరిDk shivakumar: సిద్ధరామయ్యతో సోదరునిల పని చేస్తా
DK shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇటీవల జరిగిన బ్రేక్ఫాస్ట్ సమావేశంపై స్పష్టతనిచ్చిన ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్, ఆ భేటీ పూర్తిగా మీడియా ఒత్తిడి కారణంగానే జరిగిందని తెలిపారు. మీడియా ప్రతినిధులు వరుసగా ప్రశ్నలు వేస్తుండటంతోనే తాము కలిసి బ్రేక్ఫాస్ట్…
మరింత Dk shivakumar: సిద్ధరామయ్యతో సోదరునిల పని చేస్తా