Vizag విశాఖపట్నంలోని కైలాసగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ను సోమవారం ప్రారంభించారు. సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జ్ను నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ…
మరింత Vizag విశాఖలో కొత్త పర్యాటక ఆకర్షణ.. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభంAuthor: Saicharan koyagura
Chandrababu సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన ‘పేదల సేవలో’ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— ప్రజలు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో కూటమికి అపూర్వమైన మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. తాను…
మరింత Chandrababu సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాంCm chandrababu: ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేయాలి
Cm chandrababu: రాష్ట్రంలో ప్రజలకు పౌరసేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా అందించడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సుపరిపాలన ద్వారా ప్రజల సంతృప్తిని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్…
మరింత Cm chandrababu: ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేయాలిWorld Cup: భారత్ ఖాతాలో మహిళల కబడ్డీ ప్రపంచకప్
World Cup: అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారులు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. ఒకే ఏడాదిలో నలుగు ప్రపంచకప్లు సాధించడం భారత క్రీడా శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. పురుషుల టీమిండియా టీ20 ప్రపంచకప్ను గెలుచుకోగా, మహిళల క్రికెట్ జట్టు…
మరింత World Cup: భారత్ ఖాతాలో మహిళల కబడ్డీ ప్రపంచకప్Delhi: ట్రాయ్ అదరహో..21 లక్షల స్పామ్లు కట్
Delhi: దేశంలో పెరుగుతున్న స్పామ్, మోసపూరిత కాల్స్ను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. గడిచిన ఒక ఏడాది కాలంలోనే ఏకంగా 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేసినట్లు కేంద్ర…
మరింత Delhi: ట్రాయ్ అదరహో..21 లక్షల స్పామ్లు కట్Somireddy: జగన్ ఇంకా మారలేదు
Somireddy: టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమి వచ్చినప్పటికీ జగన్ తన రాజకీయ తీరును మార్చుకోలేదని, ఇప్పటికీ పాత వ్యూహాలను కొనసాగిస్తూ ప్రజలను…
మరింత Somireddy: జగన్ ఇంకా మారలేదుKadiyam srihari: నేను రాజీనామా చేయడం లేదు
Kadiyam srihari: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా గురించి ప్రస్తుతం ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్పంచ్లు, కార్యకర్తలు ఉప ఎన్నికల గురించి అనవసరంగా…
మరింత Kadiyam srihari: నేను రాజీనామా చేయడం లేదుCm revanth: భారత చలనచిత్ర రంగానికి తీరని లోటు
Cm revanth: భారతీయ చలనచిత్ర రంగంలో రారాజుగా వెలుగొందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణం అత్యంత బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అధికారిక సందేశంలో పేర్కొన్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ, తనదైన నటనతో సినీప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విలక్షణ…
మరింత Cm revanth: భారత చలనచిత్ర రంగానికి తీరని లోటుTummala nageshwar rao: మరక లేకపోవడానికి కారణం ఎన్టీఆరే
Tummala nageshwar rao: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు రోజురోజుకు కలుషితమవుతున్నాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో తన రాజకీయ జీవితంపై ఎలాంటి మరక పడకుండా ఉండటం…
మరింత Tummala nageshwar rao: మరక లేకపోవడానికి కారణం ఎన్టీఆరేPawan Kalyan: తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
Pawan Kalyan: తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
మరింత Pawan Kalyan: తిరుమలలో కల్తీ నెయ్యి వివాదంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం