Uttam Kumar: మంత్రుల మధ్య విభేదాలు పై ఉత్తం షాకింగ్ కామెంట్స్

Uttam Kumar: రాష్ట్ర కేబినెట్ మంత్రుల మధ్య విభేదాలున్నాయని వస్తున్న వార్తలను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, “మంత్రుల మధ్య పూర్తి సమన్వయం ఉంది. విభేదాలు లేవు. నేను నా శాఖ, నా…

మరింత Uttam Kumar: మంత్రుల మధ్య విభేదాలు పై ఉత్తం షాకింగ్ కామెంట్స్

Avika gor: ఆనంది’ పాత్ర నా రెండో పేరు లాంటిదే

Avika gor: ‘బాలికా వధు’ (తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’) సీరియల్‌తో ప్రతి ఇంటిలోనూ సుపరిచితమైన నటి అవికా గోర్, ‘ఆనంది’ పాత్ర తనకు తెచ్చిన గుర్తింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సీరియల్ ముగిసి ఏళ్లైనా, ప్రజలు ఇప్పటికీ తనను…

మరింత Avika gor: ఆనంది’ పాత్ర నా రెండో పేరు లాంటిదే

Sharmila: విద్యుత్ ఉద్యోగులకు కాంగ్రెస్ అండ

Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నుంచి ప్రారంభించిన నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు.…

మరింత Sharmila: విద్యుత్ ఉద్యోగులకు కాంగ్రెస్ అండ

Delhi: పాకిస్తాన్ ఏ క్షణమైన దాడి చేయొచ్చు

Delhi: పాకిస్థాన్ మరోసారి ఉగ్రదాడికి ప్రయత్నించే అవకాశం ఉందని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్‌ పహల్గామ్ తరహాలో మరో దాడి చేసేందుకు యత్నిస్తే…

మరింత Delhi: పాకిస్తాన్ ఏ క్షణమైన దాడి చేయొచ్చు

Modi: విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు — మోదీ హర్షం వ్యక్తం

Modi:ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో టెక్ దిగ్గజం గూగుల్ (Google) తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ‘వికసిత భారత్‌’ నిర్మాణ దార్శనికతకు అనుగుణంగా ఉందని…

మరింత Modi: విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు — మోదీ హర్షం వ్యక్తం

Hyderabad: నీటిపారుదలశాఖలో భారీ బదిలీలు – 106 మంది అధికారుల పదవీ మార్పులు

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన నీటిపారుదలశాఖ (Irrigation Department)లో భారీ స్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. మొత్తం 106 మంది అధికారులను బదిలీ చేస్తూ ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు,…

మరింత Hyderabad: నీటిపారుదలశాఖలో భారీ బదిలీలు – 106 మంది అధికారుల పదవీ మార్పులు

Prashant Kishore: గెలిచే వాళ్లకే సీట్లు.. పక్క ప్లాన్ తో పీకే

Prashant Kishore: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలను తెరలేపారు. గతంలో రాఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు ఎదురుగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించినప్పటికీ, పీకే తన జన్ సురాజ్…

మరింత Prashant Kishore: గెలిచే వాళ్లకే సీట్లు.. పక్క ప్లాన్ తో పీకే

Mumbai: బాలీవుడ్ పై ప్రియమణి షాకింగ్ కామెంట్స్

Mumbai: ప్రముఖ నటి ప్రియమణి బాలీవుడ్ అగ్రనటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, మనోజ్ బాజ్‌పేయీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురూ తమ తమ శైలిలో సూపర్‌స్టార్లు అని, ఒక్కొక్కరి పనితీరు పూర్తిగా భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందని ఆమె…

మరింత Mumbai: బాలీవుడ్ పై ప్రియమణి షాకింగ్ కామెంట్స్

Ramchandra rao: ఎంతటి నాయకులైనా కఠిన చర్యలు తప్పవు

Ramchandra rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పార్టీ నేతలకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించినా ఎంతటి నాయకులైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. తాజాగా విడుదల చేసిన…

మరింత Ramchandra rao: ఎంతటి నాయకులైనా కఠిన చర్యలు తప్పవు

Kanchipuram::కంచిని దగ్గు మందు మృతులు..

Kanchipuram: తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా సంస్థ తయారు చేసిన ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు సిరప్‌ కారణంగా మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం,…

మరింత Kanchipuram::కంచిని దగ్గు మందు మృతులు..