Telangana:ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ బాల‌కిష్టారెడ్డి.. వైస్ చైర్మ‌న్‌గా పురుషోత్తం

ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ వీ బాల‌కిష్టారెడ్డిని, వైస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఇటిక్యాల పురుషోత్తంను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది.

మరింత Telangana:ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ బాల‌కిష్టారెడ్డి.. వైస్ చైర్మ‌న్‌గా పురుషోత్తం

ap news:ప్ర‌యాణికుల ప్రాణాలకు త‌న ప్రాణం ప‌ణంగా పెట్టాడు.. ఆర్టీసీ డ్రైవ‌ర్ విషాద మ‌ర‌ణం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని రేప‌ల్లె, చీరాల ప‌ట్ట‌ణాల మ‌ధ్య‌న ఆర్టీసీ బ‌స్సు న‌డుస్తుండ‌గా గుండెపోటుతో డ్రైవ‌ర్ మ‌ర‌ణం

మరింత ap news:ప్ర‌యాణికుల ప్రాణాలకు త‌న ప్రాణం ప‌ణంగా పెట్టాడు.. ఆర్టీసీ డ్రైవ‌ర్ విషాద మ‌ర‌ణం

Telangana:గురుకులాల‌కు తాళాలేస్తే క్రిమిన‌ల్ కేసులు: మంత్రి పొన్నం

గురుకుల పాఠ‌శాల‌లు, వ‌స‌తి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజ‌మానుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు జారీ చేశారు.

మరింత Telangana:గురుకులాల‌కు తాళాలేస్తే క్రిమిన‌ల్ కేసులు: మంత్రి పొన్నం

Damagundam:దామ‌గుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న‌

వికారాబాద్ జిల్లా పూడూరు మండ‌లం దామ‌గుండం అట‌వీ ప్రాంతంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్శం కుస్థాప‌న చేశారు.

మరింత Damagundam:దామ‌గుండంలో రాడార్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాప‌న‌

Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

తెలంగాణ‌ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్ల‌తోపాటు ప్ర‌భుత్వ ఇత‌ర విభాగాల‌ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు తాళాలు ప‌డుతున్నాయి.

మరింత Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

Telangana: త్వ‌ర‌లో తెలంగాణ మంత్రిమండ‌లి విస్త‌ర‌ణ‌!

రేపోమాపో అనుకుంటూ వ‌చ్చిన తెలంగాణలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది.

మరింత Telangana: త్వ‌ర‌లో తెలంగాణ మంత్రిమండ‌లి విస్త‌ర‌ణ‌!

Telangana:ఫ్లోరైడ్ ఉద్య‌మ‌కారుడు అంశుల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత‌

న‌ల్ల‌గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్య‌మ‌కారుడు, అంశుల స్వామి తండ్రి అయిన‌ అంశుల స‌త్య‌నారాయ‌ణ (75) అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు.

మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్య‌మ‌కారుడు అంశుల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత‌

Telangana:గ్రూప్ 1 ప‌రీక్ష‌ల‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్‌

తెలంగాణ‌లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను మంగ‌ళ‌వారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.

మరింత Telangana:గ్రూప్ 1 ప‌రీక్ష‌ల‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్‌

Mission Bhageeratha:ఇద్ద‌రు మిష‌న్ భ‌గీర‌థ ఏఈల స‌స్పెన్ష‌న్‌.. నారాయ‌ణ‌ఖేడ్ క‌లుషిత నీటి ఘ‌ట‌న‌కు చ‌ర్య‌లు

తెలంగాణ‌లో ఇద్ద‌రు మిష‌న్ భ‌గీర‌థ ఏఈలు మంగ‌ళ‌వారం స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. నారాయ‌ణ‌ఖేడ్ మండ‌లంలో క‌లుషిత నీరు తాగి ఇద్ద‌రు మృతి చెంద‌గా, మ‌రో 100 మంది వ‌ర‌కు అస్వస్థ‌త‌కు గుర‌య్యారు. మిష‌న్ భ‌గీరథ నీటి స‌ర‌ఫ‌రాలో నిర్ల‌క్ష్యంపై బాధ్యులుగా గుర్తించిన ఉన్న‌తాధికారులు…

మరింత Mission Bhageeratha:ఇద్ద‌రు మిష‌న్ భ‌గీర‌థ ఏఈల స‌స్పెన్ష‌న్‌.. నారాయ‌ణ‌ఖేడ్ క‌లుషిత నీటి ఘ‌ట‌న‌కు చ‌ర్య‌లు