Telangana: రైతుల కండ్ల ముందే కొట్టుకుపోయిన వ‌రిధాన్యం

న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం గుర్రంపోడు మండ‌లం చామ‌లేడు గ్రామంలో వ‌ర్షానికి వ‌రి ధాన్యం త‌డిసిపోయింది.

మరింత Telangana: రైతుల కండ్ల ముందే కొట్టుకుపోయిన వ‌రిధాన్యం

Prashanth Kishor: ప్ర‌శాంత్ కిషోర్ ఫీజు ఎంతో తెలుసా?

పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ రాజ‌కీయ పార్టీల నుంచి వ‌సూలు చేసే ఫీజు విష‌యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.

మరింత Prashanth Kishor: ప్ర‌శాంత్ కిషోర్ ఫీజు ఎంతో తెలుసా?

Telangana: పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై సందిగ్ధం.. మంత్రి ప్ర‌క‌ట‌న‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు

పంచాయ‌తీ ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లోనా, వ‌చ్చే ఏడాదిలో జ‌రుగుతాయా?

మరింత Telangana: పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై సందిగ్ధం.. మంత్రి ప్ర‌క‌ట‌న‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు

Goa:మ‌ళ్లీ విమానానికి బాంబు బెదిరింపు.. అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

గోవా నుంచి క‌ల‌క‌త్తా వెళ్తున్న ఇండిగో విమానానానికి బాంబు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి.

మరింత Goa:మ‌ళ్లీ విమానానికి బాంబు బెదిరింపు.. అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

Telangana: 6 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు

రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి ప్రాథ‌మిక‌, ప్రాథమికోన్న‌త పాఠ‌శాల‌ల్లో ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

మరింత Telangana: 6 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు
Hyderabad Metro

Hyderabad Metro:హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ నిర్మాణానికి గ్రీనిసిగ్న‌ల్

Hyderabad Metro:హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మెట్రో రెండో ద‌శ నిర్మాణానికి పారిపాల‌నా అనుమ‌తులు మంజూర‌య్యాయి. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో 196ను శ‌నివారం విడుద‌ల చేసింది. రెండో ద‌శ‌లో 76.4 కిలోమీట‌ర్ల మేర మెట్రో రైలు నిర్మాణ ప‌నులు జ‌ర‌గ‌నున్నాయి.…

మరింత Hyderabad Metro:హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ నిర్మాణానికి గ్రీనిసిగ్న‌ల్
Spain Flood Death Toll 2024

తేరుకోని Spain.. 205కు చేరిన మృతుల సంఖ్య‌

Spain: భారీ వ‌ర‌ద‌ల‌తో స్పెయిన్ దేశం అత‌లాకుత‌లం అవుతున్న‌ది. వ‌ర‌ద ప్ర‌భావం నుంచి ఇంకా తేరుకోక జ‌న‌జీవ‌నం స్తంభించింది. వ‌ర‌ద మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్న‌ది. శ‌నివారం నాటి వ‌ర‌కు ఆ సంఖ్య 205కు చేరింది. ముఖ్యంగా తూర్పు స్పెయిన్‌లో భారీ…

మరింత తేరుకోని Spain.. 205కు చేరిన మృతుల సంఖ్య‌

Telangana: తెలంగాణ ఓట‌ర్లు @ 3.34 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో 3,34,26,323 మంది ఓట‌ర్లు ఉన్న‌ట్టు రాష్ట్ర ఎన్నికల క‌మిష‌న్ తేల్చింది.

మరింత Telangana: తెలంగాణ ఓట‌ర్లు @ 3.34 కోట్లు

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణం.. ద‌ళిత గ‌ర్భిణి మ‌హిళ‌కు అవ‌మానం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఓ ద‌ళితురాలికి ఘోర అవ‌మానం జ‌రిగింది.

మరింత Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణం.. ద‌ళిత గ‌ర్భిణి మ‌హిళ‌కు అవ‌మానం

Suryapet: సూర్యాపేట జిల్లాలో గంజాయి క‌ల‌క‌లం

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో గంజాయి ప‌ట్టుబ‌డింది.

మరింత Suryapet: సూర్యాపేట జిల్లాలో గంజాయి క‌ల‌క‌లం