chandra babu

మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..

మచిలీపట్నం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్వాతంత్ర్య సమరయోధుడికి గౌరవం దగ్గబోతుందను వెల్లడించారు.మువ్వన్నెల జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యకి ఈరోజు ఘన నివాళి లభించింది అని అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu Naidu: మద్యం షాపులకు చంద్రబాబు వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *