Kishan Reddy: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో AIMIM ఎందుకు పోటీ చేయడం లేదని బీజేపీ నేత కిషన్రెడ్డి ప్రశ్నించారు. AIMIM సాధారణంగా హైదరాబాద్కు చెందిన పలు నియోజకవర్గాల్లో బలంగా పోటీ చేస్తుంటే, జూబ్లీహిల్స్ వంటి కీలక సీటులో ఎందుకు దూరంగా ఉంటుందో ప్రజలకు…
మరింత Kishan Reddy: జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయట్లేదు?Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
R. Krishnaiah: ఇదే నా చివరి కోరిక.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఆర్ కృష్ణయ్య
R. Krishnaiah: బీసీల హక్కులు, రిజర్వేషన్లు కోసం జీవితాంతం పోరాడతానని బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే తన చివరి కోరిక అని తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, బీసీ ఉద్యమం…
మరింత R. Krishnaiah: ఇదే నా చివరి కోరిక.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఆర్ కృష్ణయ్యHyderabad: అజారుద్దీన్కు మంత్రి పదవి — ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. బీజేపీ…
మరింత Hyderabad: అజారుద్దీన్కు మంత్రి పదవి — ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీPonnam Prabhakar: సమావేశాలకే పరిమితం కావడం బాధాకరం
Ponnam Prabhakar: వర్షాల ప్రభావంతో తెలంగాణలోని అనేక జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా భారీ…
మరింత Ponnam Prabhakar: సమావేశాలకే పరిమితం కావడం బాధాకరంCM Revanth Reddy: తుఫాన్ సహాయక చర్యలు.. పంటనష్టంపై సీఎం రేవంత్ ఆరా
CM Revanth Reddy: తుఫాన్ సహాయక చర్యలు.. పంటనష్టంపై సీఎం రేవంత్ ఆరా
మరింత CM Revanth Reddy: తుఫాన్ సహాయక చర్యలు.. పంటనష్టంపై సీఎం రేవంత్ ఆరాSkywalks: మరో ఆరు స్కై వాక్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
Skywalks: మరో ఆరు స్కై వాక్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం
మరింత Skywalks: మరో ఆరు స్కై వాక్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వంKhammam: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. పోటెత్తిన మున్నేరు.. ఖమ్మం లో హై అలర్ట్
Khammam: ‘మొంథా’ తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం నగరంలోని ‘మున్నేరు’ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
మరింత Khammam: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. పోటెత్తిన మున్నేరు.. ఖమ్మం లో హై అలర్ట్Seethakka: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి సీతక్క విజ్ఞప్తి
Seethakka: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి సీతక్క విజ్ఞప్తి
మరింత Seethakka: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి సీతక్క విజ్ఞప్తిChiranjeevi: మరోసారి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించిన చిరు
Chiranjeevi: ప్రముఖ తెలుగు నటుడు మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరు, ఫోటో, వాయిస్ను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. చిరంజీవి ఫిర్యాదు ప్రకారం, దయా చౌదరి అనే వ్యక్తి…
మరింత Chiranjeevi: మరోసారి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించిన చిరుWarangal: కుంభవృష్టి.. వరంగల్ కు మళ్లీ పాత రోజులు.. జాగ్రత్తగా ఉండండి
Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడటంతో అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మహబూబాబాద్ పట్టణంలో రైల్వే ట్రాక్పై వరద నీరు నిల్వ ఉండడంతో రైలు రాకపోకలకు…
మరింత Warangal: కుంభవృష్టి.. వరంగల్ కు మళ్లీ పాత రోజులు.. జాగ్రత్తగా ఉండండి