Cyber fraud Alert: మీ ఫోన్కు ఈ-చలాన్ మెసేజ్ వచ్చిందా?… క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!
మరింత Cyber fraud Alert: మీ ఫోన్కు ఈ-చలాన్ మెసేజ్ వచ్చిందా?… క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Ramchandra rao: రూ.3 వేల కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది
Ramchandra rao: పంచాయతీ ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్లే తెలంగాణ గ్రామాలకు రావాల్సిన నిధులు పూర్తిగా ఆగిపోయాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిలిచిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని…
మరింత Ramchandra rao: రూ.3 వేల కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందిRevanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీకి ఇక అధికారం దక్కనివ్వను.. ఇదే నా శపథం
Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీకి ఇక అధికారం దక్కనివ్వను.. ఇదే నా శపథం
మరింత Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీకి ఇక అధికారం దక్కనివ్వను.. ఇదే నా శపథంTelangana Police: తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు
Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు
మరింత Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలుCm revanth: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు
Cm revanth: గ్రామాల అభివృద్ధికి అదనపు నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యాయని, ఇక రాజకీయాలకంటే గ్రామాభివృద్ధే లక్ష్యమని చెప్పారు. పార్టీలు, పంతాలు పక్కనపెట్టి అందర్నీ కలుపుకుని వెళ్లాలని సర్పంచ్లకు సూచించారు. చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు,…
మరింత Cm revanth: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలుBhatti Vikramarka: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
Bhatti Vikramarka: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మరింత Bhatti Vikramarka: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుHCU: ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేసిన హైటెక్ మాస్ కాపీయింగ్..
HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో నిర్వహించిన పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వెలుగుచూసింది. అయితే ఇది సాధారణ కాపీయింగ్ కాదు… ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేసిన హైటెక్ మోసం కావడం గమనార్హం. పరీక్ష రాస్తున్న ఇద్దరు యువకులు చాలా ప్లాన్గా వ్యవహరించారు.…
మరింత HCU: ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేసిన హైటెక్ మాస్ కాపీయింగ్..Bhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళి
Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యా రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ను తీర్చిదిద్దే ప్రధాన శక్తి విద్యార్థులేనని పేర్కొన్న ఆయన, దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన…
మరింత Bhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళిHyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వం
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ‘జీరో ఎన్రోల్మెంట్’ ప్రభుత్వ పాఠశాలలపై పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇలాంటి పాఠశాలలను జిల్లా…
మరింత Hyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వంHarish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి
Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేత హరీష్రావు ధీమా వ్యక్తం చేశారు. తమకు ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా లెక్క తేలుస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ…
మరింత Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి